పట్టుబడ్డ రూ.570 కోట్లు ఆ రాజకీయ నేతవే..?!

తమిళనాడు నుంచి ఏపీ వైపు తరలి వస్తూ పట్టుబడి సంచలనం సృష్టించిన రూ.570 కోట్లు ఎవరివి? ఇంత సంచలనం కలిగించిన అంశం గురించి వార్తలు, చర్చలు చప్పున చల్లారి పోయాయేం? నిజంగానే ఈ డబ్బు బ్యాంకులదేనా.. నిజంగానే ప్రభుత్వానికి చెందిన సొమ్మేనా? ఒకవేళ బ్యాంకు వారే ఈ డబ్బును తెప్పించుకుంటున్నట్టు అయితే… ఆ పని సైలెంట్ అయిపోతుంది. కంటెయినర్లలో డబ్బుకు కాపాలాగా పోలీస్ ఫోర్సే ఉంటుంది. అయితే ఇక్కడ కంటైనర్లకు భద్రతగా వచ్చిన వ్యక్తులు చెక్ పోస్ట్ […]