కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు

కేసీఆర్ దూకుడు పెంచారు. త‌న‌పై విప‌క్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేప‌థ్యంలో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. విద్యార్థుల‌కు ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ స‌హా ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ప్లాన్-బి(బిఫోర్‌)ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నార‌ట‌. వాస్త‌వానికి తెలంగాణ‌లో 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. […]

ఆ ఒక్క మాటతో.. జగన్ పరువు తీసేసిన రోజా!

పొలిటిక‌ల్ లీడ‌ర్లు. మాట్లాడే ప్ర‌తి మాట‌కీ రిఫ్లెక్ష‌న్ చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడ‌ర్ రోజా మాట‌ల‌కైతే ఇటు ప‌త్రిక‌లు స‌హా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం, ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రోజా చేసే ప్ర‌తి కామెంట్‌పైనా రియాక్ష‌న్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటోంది. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. కృష్ణా జిల్లాలో జ‌రిగిన జేసీ బస్సు ప్ర‌మాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున […]

విశ్వసనీయవర్గాల సమాచారం … టీడీపీలోకి వంగవీటి..?

స‌మైక్య రాష్ట్రంలో వంగ‌వీటి రంగా పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ఎన్టీఆర్ ప్ర‌భుత్వం సైతం ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణ‌మైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన వంగ‌వీటి రంగ హ‌త్య త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. రంగ హ‌త్య త‌ర్వాత ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నిక‌ల్లో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌దండ‌ల‌తో కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా […]

జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త

ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న‌.. క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కుల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోర‌ని.. త‌న మొండి వైఖ‌రి త‌న‌దే […]

బాబు దూకుడుకు బ్రేక్ వేసిన న‌ర‌సింహ‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించ‌కుండా వారికి మంత్రి ప‌దవుల్ని క‌ట్ట‌బెట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. త‌న‌లో ఉన్న రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయినా.. తాను మాత్రం మ‌రిచిపోలేద‌ని స్ప‌ష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కేక‌లు, నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన […]

అందరి లెక్క స‌రిజేస్తున్న కేసీఆర్‌

త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు అంద‌రి లెక్క‌లు స‌రిచేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో… టీఆర్ఎస్‌ను తిరుగులేని శ‌క్తిగా.. మార్చ‌డంతోపాటు.. అన్ని వ‌ర్గాల‌ను పార్టీ వైపే ఉండేలా చేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. కేసీఆర్ క్యాస్ట్ ఈక్వెష‌న్స్ గురించి తెలిసిన వారు `ఔరా` అన‌క మాన‌రంటే అతిశ‌యోక్తి కాదేమో!! క‌మ్మ‌, రెడ్డి, బీసీ, బ్రాహ్మ‌ణ‌, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ ఇలా […]

`ఆప‌రేష‌న్ జ‌గ‌న్` అధికార పార్టీ వ్యూహం స‌క్సెస్‌

అనుకున్న‌దే అయింది! క‌థ అడ్డం తిరిగింది! అస‌లు విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టింది! ఇప్పుడే కాదు ప్ర‌తిసారీ అలానే జ‌రుగుతోంది! ప్ర‌తిప‌క్ష నాయకుడి వ్యూహం బెడిసికొట్టింది.. విష‌యం పైకి రాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని కార్న‌ర్ చేయ‌డంలో అధికార ప‌క్షం మ‌రోసారి విజ‌యం సాధించింది! అధికార ప‌క్షం అల్లిన ఉచ్చులో వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్స్ సంఘ‌ట‌న‌లో కీల‌కమైన విష‌యాలను ప్ర‌జ‌లు పట్టించుకోకుండా.. వారి ఫోక‌స్‌ అంతా జ‌గ‌న్‌పై ప‌డేలా […]

ఏపీలో తొలి ఎమ్మెల్సీ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. ఏక‌గ్రీవంగా స్థానాల‌ను ద‌క్కించుకుంటోంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగినా.. వారి నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేలా నాయ‌కులు బుజ్జ‌గిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన బీఎన్ రాజసింహులు.. అలియాస్ దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా తూర్పుగోదావ‌రిలోనూ అటూ ఇటూగా కొంత ఇదే ప‌రిస్థితి ఉన్నా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిని బ‌రిలో నుంచి త‌ప్పించేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం విశేషం! చిత్తూరు జిల్లా […]

చంద్ర‌బాబు ఎఫెక్ట్‌: ఏపీ మంత్రికి ఘోర అవ‌మానం

ఏపీ క్యాబ‌నెటిలో సీనియ‌ర్ మంత్రుల‌లో ఒక‌రైన రెవెన్యూ శాఖ శాఖ & డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను ప‌దే ప‌దే అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. కీల‌క‌మైన డిప్యూటీ సీఎంగాను, రెవెన్యూ శాఖ‌కు మంత్రిగా ఉన్న ఆయ‌న‌కు తెలియ‌కుండా ఆయ‌న శాఖ‌లో నిర్ణ‌యాలు వెలువ‌డిపోతున్నాయి. గ‌తంలో ఆయ‌న శాఖ‌లోని అధికారుల బ‌దిలీల‌కు సంబంధించి జారీ చేసిన ఉత్త‌ర్వులు కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే క్యాన్సిల్ అయ్యాయి. లోకేశ్ ఎంట్రీతో కేఈ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేస్తూ కొత్త […]