మళ్ళీ ఎమ్మెల్యేలకు క్లాస్..జగన్ టెన్షన్ అదే..!

నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ..మరో వైపు పార్టీని సైతం బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపై జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాపుల్లో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు కూడా ఇవ్వనని వార్నింగ్ ఇస్తున్నారు. […]

ఆ నలుగురు మాజీ మంత్రులు జంపింగ్?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడుతుంది..పైగా జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో పుంజుకుంటుంది..ఇక టీడీపీ-జనసేన కాంబినేషన్ సెట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరగనుంది. ఇక రాష్ట్ర రాజకీయాలని బట్టి కొందరు నేతలు పార్టీ మార్పులు సహజంగానే జరుగుతాయి. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఈ జంపింగులు నవడటం ఖాయంగా ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఊపుని చూసి చాలామంది ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు టీడీపీ-జనసేన […]

టీడీపీ-జనసేన..బీజేపీతో వద్దు..వైసీపీ ఫార్ములా!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు కలవడం అనివార్యమైంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలవడం, భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగాయి. కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోయినా..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఖచ్చితంగా కలుస్తాయనే చెప్పొచ్చు. సరే ఈ రెండు పార్టీలు కలుస్తాయి కదా..మరి బీజేపీ కలుస్తుందా అంటే. దానికి సమాధానం ఇంకా తేలడం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి..ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో […]

అజ్ఞాత మాజీ మంత్రి జోస్యం… టీడీపీ ప‌క్కా విన్‌…!

చెప్పుకోవ‌డానికి , విన‌డానికి కూడా బాగానే ఉండే.. కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మదే విజ‌య‌మ‌ని ఓ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత తెగ ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా ఇదే చెబుతున్నారు. ఈయ‌న మంచి యాక్టివ్‌గా ఉండే నాయ‌కుడు. అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి.. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లొచ్చారు కూడా. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు టీడీపీదే గెలుపు అని చెబుతున్నారు. […]

గంటా..ఉపఎన్నిక వస్తే ఏంటి పొజిషన్?

ఏపీలో ఏ మాత్రం అర్ధం కాని రాజకీయాలు చేసేది ఎవరంటే గంటా శ్రీనివాసరావు అని చెప్పొచ్చు..ఆయన చేసే రాజకీయాలు ఎవరికి అర్ధం అవ్వవు..కానీ ఆయనకు మాత్రం బాగా క్లారిటీ ఉంటుంది..ఇప్పటికే పలు పార్టీలు, పలు స్థానాలు మారిన గంటా రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. 2019లో టీడీపీ నుంచి గెలిచిన దగ్గర నుంచి ఆయన టీడీపీలో ఉండటం లేదు. అలా అని వేరే పార్టీలోకి వెళ్ళడం లేదు. ఇక వేరే పార్టీకి […]

వెస్ట్‌లో టీడీపీ జెండా..బుద్దా వర్గం దూకుడు?

విజయవాడ టీడీపీలో వర్గ పోరు ఇంకా నడుస్తూనే ఉంది..ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేయడం ఆపలేదు. ఇక్కడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు ఏ మాత్రం పడటం లేదనే సంగతి తెలిసిందే. అనేక సార్లు వీరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కార్పొరేషన్ ఎన్నిక సమయంలో ఎంత రచ్చ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ రచ్చకు చెక్ పెట్టడానికి చంద్రబాబు ట్రై చేశారు గాని పెద్దగా […]

కారు-కమలం ఆట మొదలు..కాంగ్రెస్ అవుట్?

తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ ఇక నుంచి మొదలుకానుంది. టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య ఆట రసవత్తరంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ నడవటం ఖాయమని మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేసింది. ఇక ఈ పోలిటికల్ రేసులో కాంగ్రెస్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉందని అంతా భావించారు..కానీ ఇప్పుడు సొంత స్థానం, బలంగా ఉన్న మునుగోడులో డిపాజిట్ కోల్పోయిందంటే…ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. […]

కేశినేని-దేవినేని, నెట్టెం-తాతయ్య..సెట్ అయినట్లేనా!

బెజవాడలో టీడీపీలో ఎప్పటికప్పుడు కొత్త రచ్చ నడుస్తూనే ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలతో ఫైట్ చేస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ గ్రూపు గొడవలకు అడ్డు అదుపు ఉండదు. ఎంపీ కేశినేని నానితో మిగిలిన నేతలకు పడదు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి నాయకులకు కేశినేనితో పడదు. వీరి మధ్య రచ్చ ఎప్పటినుంచో జరుగుతుంది. బహిరంగంగా కూడా వారు విమర్శలు చేసుకున్నారు. ఇక కేశినేనికి చెక్ […]

పర్చూరులో వైసీపీ ఫ్లాప్ ప్లాన్స్?

ఎలాగైనా టీడీపీ కంచుకోటల్లో పాగా వేయాలని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లని సైతం గెలుచుకుని 175కి 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. కుప్పంతో సహ ఇతర స్థానాలని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరు స్థానాన్ని కూడా టార్గెట్ చేశారు. గత రెండు ఎన్నికల్లో […]