నాని బ్యాక్‌ గ్రౌండ్‌ పెద్దదే!!

నాని అంటే ఇప్పుడు తెలీని వారు లేరు. చిన్నపిల్లల్ని, పెద్ద వాళ్లనీ, అన్ని రకాల వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు నాని. ‘ఈగ’ సినిమాలో నాని నటించిన సీన్లు చాలా తక్కువే అయినప్పటికీ ఆ కొద్ది టైంలోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస హిట్లతో హ్యాట్రిక్‌ హీరో అయిపోయాడు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నాని తాజా సినిమా ‘జెంటిల్‌మెన్‌’ సూపర్‌ హిట్‌ అయ్యింది. సహజ నటుడిగా పేరున్న నానికి ఈ సినిమాతో […]

తమన్నాకు అవంటే చాలా ఇష్టమట..

మిల్కీ బ్యూటీ తమన్నా.. మేకప్‌కే ఈర్ష్య పుట్టే మేని ఛాయ ఆమెది. అందుకే మిల్కీబ్యూటీ అని ముద్దుగా తమన్నాని పిలుచుకుంటూ ఉంటాం. మేకప్‌ లేకపోయినా అందంగా ఉండే తమన్నాకి మేకప్‌ వేసుకోవడం అంటే చాలా ఇష్టమంట. అందులోనూ రకరకాల డిజైనర్‌ జ్యూవెలరీ అంటే ఇంకా ఇష్టమంట. అందుకే తన కోసం స్పెషల్‌గా ఒక జ్యూవెలరీ షాప్‌నే స్టార్ట్‌ చేసిందట తమన్నా. అందులో తను స్వయంగా డిజైన్‌ చేసిన ఆర్నమెంట్స్‌ కూడా ఉంటాయట. షాపులో తయారయిన ఆర్నమెంట్స్‌ డిజైన్స్‌ని […]

ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..

కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా […]

మెగా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యిందా? 

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్‌ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]

భాగ్యనగరం మైనస్‌ బెగ్గర్స్‌ 

భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న […]

మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!

‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్‌ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్‌ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్‌ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్‌. […]

జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!

ఎడ్డెం అంటే  తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు.  పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ  తర్వాత ఆలోచిస్తాం..’ […]

రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]

జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!

మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]