తిరుమలకు వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..?

టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక 2 నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాలినడకన తిరుమలకు […]

అంజ‌న్న‌ జ‌న్మ‌స్థ‌లంపై టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా అంజ‌న్నభ‌క్తుల‌కు శుభ‌వార్త‌. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని అధికారికంగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ తాజాగా వెల్ల‌డించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక […]

శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్ ..!?

తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల […]

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?

టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది. అసలు చంద్రబాబు హయాంలో […]

జ‌మ్మూలో టీటీడీ ఆల‌యానికి భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం..!

జ‌మ్మూ క‌శ్మీర్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జ‌మ్మూలో నిర్మించ‌నున్న ఆ ఆల‌యం కోసం అక్కడ ప్ర‌భుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకునట్లు తెలిపారు. జ‌మ్మూలో వేద పాఠ‌శాల‌, ఆధ్మాత్మిక‌ ధ్యాన కేంద్రం, రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్‌, వైద్య‌ విద్యా కేంద్రాల‌ను కూడా వారు నిర్మించ‌నున్నారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన కా‌శ్మీర్‌లో ఆల‌య […]

చంద్ర‌బాబుకు క‌నిపించ లేదా ? క‌మ్మ క్యాస్ట్ ప్ర‌తినిధులు తీవ్ర ఆగ్ర‌హం

ఏపీలో ఇప్ప‌టికే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు సొంత సామాజిక‌వ‌ర్గం నుంచే  తీవ్ర అసంతృప్తి ఎదుర‌వుతోంది. బాబు క్యాస్ట్‌కు చెందిన క‌మ్మ వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు బాబుపై ఓ రేంజ్ ఫైరింగ్ అవుతున్నారు. త‌మ వాడు సీఎంగా ఉన్నా ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు ఒరిందేమిలేద‌ని వాళ్లంతా గరంగ‌రంలాడుతున్నారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ వియ్యంకుడు అయిన […]

వెంక‌న్నను కూడా ప‌ట్టించుకోలేనంత బిజీనా బాబూ..!

వ‌రుస స‌మీక్ష‌లు, స‌మావేశాలు, రాజ‌కీయ వ్య‌వ‌హారాలు.. ఇలా నిత్యం త‌ల‌మున‌కలై ఉండే సీఎం చంద్ర‌బాబు.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాల‌నా వ్య‌వ‌హారాలు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. టీటీడీ చైర్మ‌న్‌గా ఎవరిని నియ‌మించాలో తెలియ‌క.. స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న‌.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియ‌మించుకుండా మీన‌మేషాలు లెక్కిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే టీటీడీకి సంబంధించి ఆయ‌న తీసుకున్న‌ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే! ఇదే స‌మ‌యంలో అథారిటీని కూడా నియ‌మించ‌కుండా కాల‌యాపన చేస్తుండ‌టం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సాక్ష్యాత్తూ […]

టీటీడీ చైర్మ‌న్ ఎంపిక‌లో బాబు న‌యా వ్యూహం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ‌కుడైన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం ల‌భించ‌డ‌మే ఎన్నో జ‌న్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్ద‌లు. అలాంటి శ్రీవారికి ఆయ‌న స‌న్నిధిలో సేవ‌చేసే భాగ్యం వ‌స్తే.. అది కూడా పాల‌క మండ‌లి చైర్మ‌న్ గా ప‌నిచేసే భాగ్యం ల‌భిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్క‌సారైనా టీటీడీ చైర్మ‌న్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మ‌న్ ప‌ద‌వి త్వ‌ర‌లోనే ఖాళీ కాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వి కాలం త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. […]

టీటీడీ ఈవో నియామ‌కంపై ర‌చ్చ త‌గునా?

`టీటీడీ ఈవోగా ఉత్త‌రాదివారిని ఎందుకు నియ‌మించారు? అందుకు త‌గిన స‌మ‌ర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విట‌ర్‌లో ఘాటుగా స్పందించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! `తెలుగు రాని వ్య‌క్తిని ఆ ప‌ద‌వికి ఎందుకు క‌ట్ట‌బెట్టారు` అంటూ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానంద స్వామి ప్ర‌శ్న‌!! ఒక వ్య‌క్తి నియామ‌కంపై ఇప్పుడు ఏపీలో స‌రికొత్త చ‌ర్చ మొద లైంది. రాజ‌కీయ నాయ‌కుడు ఒక‌రు.. ఆధ్యాత్మ‌క వేత్త మ‌రొక‌రు ఎందుకు ఈ విష‌యాన్ని ఇంత‌లా ఫోక‌స్ చేస్తున్నారు? దీని వ‌ల్ల వారికి […]