ప్లీనరీ ముగిసింది. ఎక్కడివారు అక్కడ సర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న పని. ఏ పని అప్పగించినా.. పార్టీలోచిత్రమైన చర్చ సాగుతోంది. అంతా మొక్కుబడిగా సాగుతోందని.. మనసు పెట్టి చేయడం లేదని.....
సాధారణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్దరు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశపడుతున్నవారు సహజంగానే పెరు గుతున్నారు....
టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అదేసమయంలో ఆయన ఎవరినీ నమ్మరనే పెద్ద అపవాదు ఉంది. ఆయన ఎవరినీ నమ్మరు.. కనీసం.. తన సొంత కుటుం బాన్ని...