ఏపీలోమండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి రేస్ లో అదృష్టవంతులెవరో..!

ఏపీలో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఒకే వ‌ర్గానికి చెందుతున్నాయ‌నే విమ‌ర్శ మూట‌గ‌ట్టుకుంటోంది టీడీపీ. త‌మ సామాజిక‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతోంద‌ని కొన్ని వ‌ర్గాలు బాహాటంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మ‌థ‌న‌ప‌డుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి దక్క‌తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా రెడ్డి. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు.. ఈ ప‌దవిపై ఆశ‌పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు […]

టీడీపీ లో గుసగుసలు ప్రయారిటీ తగ్గిన మంత్రి

టీడీపీ పదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి ఆర్థికంగా ఎంతో వెన్నుద‌న్నుగా నిలిచారు. ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్ని ఆర్థిక‌ప‌ర‌మైన కేసులు కూడా ఉన్నాయి. అప్ప‌టికే ప‌త్రిక‌ల్లో పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వ‌చ్చాయి. అయినా చంద్ర‌బాబు మాత్రం స‌ద‌రు వ్య‌క్తిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏపీలో పార్టీ గెల‌వ‌డంతో పాటు కేంద్రంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ గెల‌వ‌డంతో ఆయ‌న్ను కేంద్ర‌మంత్రిని చేశారు…ఇక గ‌తేడాది మ‌రోసారి ఆయ‌న రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేశారు. 2019 పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో […]