సీమ గర్జనతో వైసీపీకి మైలేజ్ పెరిగిందా?

అధికార వైసీపీ..మూడు రాజధానుల నినాదంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంలో రాజకీయ పరమైన మైలేజ్ దక్కించుకోవడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే అధికారంలో ఉండి కూడా మూడు రాజధానుల అమలులో ఇబ్బందులు పడుతుంది. న్యాయపరమైన సమస్యలు, చిక్కులతో ముందుకెళ్లడం లేదు. పైగా మూడు రాజధానులని ప్రకటించి మూడేళ్లు అయినా సరే..ఇంతవరకు అమలు లేదు. దీంతో వైసీపీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం రాజకీయ పరంగానే ఈ అంశంలో వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ […]

సీమ సిటీల్లో వైసీపీకి రిస్క్..?

రాయలసీమ పేరు చెబితే..మరో ఆలోచన లేకుండా వైసీపీ అడ్డా అని గుర్తొచ్చేస్తుంది. సీమ ప్రజలు వైసీపీని ఆదరిస్తూనే వస్తున్నారు. 2012 ఉపఎన్నికల దగ్గర నుంచి..ఈ మధ్య జరిగిన బద్వేల్ ఉపఎన్నిక వరకు సీమ ప్రజలు వన్ సైడ్‌గా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి అన్నీ సీట్లు అప్పజెప్పే స్థాయిలో సీమ ప్రజలు ఓట్లు వేశారు. జిల్లాలో 52 సీట్లు ఉంటే..49 వైసీపీని గెలిపించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పంచాయితీ, […]

టార్గెట్ 40: సీమలో వైసీపీకే సులువేనా..!

రాయలసీమ అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..సీమలో మాత్రం వైసీపీకే అనుకూలమైన పరిస్తితులు ఉంటాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ హవా ఉంటే..సీమలో  వైసీపీ వేవ్ నడిచింది. ఒక్క అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 30, టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 52కు 49 సీట్లు […]

రెడ్లు రిపీట్..మళ్ళీ నిలబెడతారా?

అధికార వైసీపీ ఎమ్మెల్యేలని సీఎం జగన్ మాటలు బాగా టెన్షన్ పెడుతున్నాయని చెప్పొచ్చు…నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి సీటు ఇస్తారో…ఇవ్వరో అనే టెన్షన్ నేతల్లో ఎక్కువ ఉంది. ఇప్పటికే పలుమార్లు జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు…ఇటీవల కూడా వర్క్ షాప్ లో జగన్…పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీట్లు ఇవ్వనని చెప్పేశారు. దీంతో కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది..తమకు నెక్స్ట్ సీటు వస్తుందా? రాదా అని ఆలోచనలో పడిపోయారు. ఇదే క్రమంలో […]

ఆ స్థానాల్లో ‘ఫ్యాన్’ బలం తగ్గట్లేదుగా!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి వన్ సైడ్ గా ఉండే పరిస్తితి ఉంది..కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…అనూహ్యంగా ప్రతిపక్ష టీడీపీ సైతం బలపడుతూ వస్తుంది…అటు కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్తితుల ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది…అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన…కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిన సరే వైసీపీ బలం కొన్ని ప్రాంతాల్లో […]

సీమ‌లో వైసీపీకి షాక్‌… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే త‌మ్ముడు జంప్‌

ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆయ‌న‌కు ఏం చేయాలో దిక్కు తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఇప్పుడు కొద్దో గొప్పో బ‌లంగా ఉన్న నేత‌లు, నియోజ‌క‌వ‌ర్గాలు సైతం జ‌గ‌న్ చేయి జారిపోతున్నాయ‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమ‌లో వైసీపీకి పెట్ట‌ని కోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే వార్త‌లు […]

సీమ పౌరుషం కోసం వైసీపీని గెలిపిస్తారా..!

రాయ‌ల‌సీమ వాసుల‌కు పౌరుషం ఎక్క‌వ‌… సీమ పౌరుషం సీమ‌వాళ్ల‌కు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌లు సీమ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో చూశారు. అక్క‌డ పంతాల‌కు, పౌరుషాల‌కు, ప‌గ‌ల‌కు ప‌ట్టింపులు ఎక్కువ‌. ముఖ్యంగా ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టి బ‌తికేందుకు వారు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. సీమ‌లో చిత్తూరు మిన‌హా క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఈ త‌ర‌హా సంస్కృతి ఎక్కువ‌. న‌మ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంత‌కైనా వెళ‌తారు. దేనికైనా తెగిస్తారు. తాజాగా జ‌రిగిన నంద్యాల ఉప […]

రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి క్యాండెట్స్ కొర‌త‌

రాయ‌ల సీమ‌! వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి సొంత ప్రాంతం. ఈ ప్రాంతం జ‌గ‌న్‌కి కంచుకోట అనే అనుకుంటారు ఎవ‌రైనా! అయితే, ప‌రిస్తితి అందుకు భిన్నంగా ఉంది. జ‌గ‌న్ ఇప్పుడు ఇక్క‌డ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతున్నార‌ట‌! క‌డ‌ప‌, చిత్తూరు, అనంతపురం, క‌ర్నూలు జిల్లాల్లో జ‌గ‌న్ హ‌వా సాగుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి ఇంద‌రు భిన్నంగా ఉంద‌ట‌. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జులు కూడా లేర‌ట‌. నిజానికి గ‌త 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగతా […]

వేడుకలు సీమకి అభివృద్ధి అమరావతికి!

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా తయారైంది రాయలసీమ అభివృద్ధి వ్యవహారం.ఒకప్పటి రాయలు పాలించిన రతనాల సీమ నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురై అంతకంతకు వెనుకబడిపోతోంది.రాయలసీమ అంటే కేవలం ముఖ్య మంత్రుల్ని సప్లై చేసే ఫ్యాక్టరీ గానే చూస్తున్న తరుణం లో దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి గారు అది నిజం కాదని నిరూపిస్తూ రాయసీమను కరువు కోరల్లోంచి రక్షించేందుకు అనేక తాగు,సాగు నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు.ఒక్క ప్రాజెక్టులే కాదు విద్య,వైద్య,పారిశ్రామిక […]