రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్..!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్‌ను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ముందు హాజరు చేసారు. సంజీవ్‌ మాదాపూర్‌లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ […]

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?

టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది. అసలు చంద్రబాబు హయాంలో […]

ఈనాడు అలా… ఆంధ్ర‌జ్యోతి ఇలా

ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు అయిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవ‌ర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్ర‌ల్‌గానే ఉంటుంది. ఏదైనా విష‌యాన్ని మ‌రీ ప‌చ్చిగా, అభూత‌కల్ప‌న‌లు లేకుండా ప్ర‌చురిస్తుంటుంది. అలాగే అంద‌రికి మంచి ప్ర‌యారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్ర‌జ్యోతి అలా కాదు.. జ‌గ‌న్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మ‌రీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌లోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]

ఆంధ్ర‌జ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయ‌కుల ప‌ని అంతే..!

ప్ర‌స్తుతం తెలుగు మీడియాలో చాలా ప‌త్రిక‌లు పార్టీల‌కు క‌ర‌ప‌త్రిక‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీలు – ప‌త్రిక‌లు క‌ర‌ప‌త్రిక‌లు అన్న అంశంపై తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా చ‌ర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తించ‌డం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థ‌ల‌ను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]

హోదాను ప్ర‌జ‌ల‌కు చేర‌నివ్వ‌ని మీడియా

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఉవ్వెత్తున ఎగిసిన‌ తెలంగాణ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి గ్రామ‌గ్రామాన స్ఫూర్తి ని ర‌గిలించ‌డంలో దిన‌ప‌త్రిక‌లు ప్ర‌ధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచాయి! అలాగే త‌మిళులు జ‌ల్లిక‌ట్టుపై తెలిపిన నిర‌స‌న‌ను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాల‌ని పోరాడుతున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం మీడియా స‌పోర్ట్ ఉండ‌టం లేదా? భావోద్వేగాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌కుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొంద‌రు […]