తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘనవిజయం సాధించింది. నిన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా గెలవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాలకు ముగిసింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. 48 డివిజన్లలోను టీడీపీ 32 డివిజన్లు, మిత్రపక్షమైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబల్ అభ్యర్థులు 3 […]
Tag: kakinada municipal corporation
కాకినాడలో టీడీపీకి రెండు మైండ్ బ్లాక్ షాక్లు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఏకపక్ష విజయం సాధించింది. నంద్యాలలో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ కాకినాడలో కూడా సైకిల్ బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. వార్ వన్సైడ్ చేసేసి విజయం సాధించింది. ఇక్కడ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన 9 సీట్లలో సరిగా పెర్పామ్ చేయలేకపోయింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్యే స్వయంగా వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఇక్కడ టీడీపీ ఏకపక్ష విజయం సాధించినా ఆ పార్టీకి రెండు మైండ్ బ్లాక్ […]
కాకినాడ కార్పొరేషన్ ఫలితం ఇలా ఉండబోతోందా..!
కాకినాడ కార్పొరేషన్లో గెలుపు తమదే అని రెండు ప్రధాన పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేయర్ పీఠం మాదే, మెజారిటీ డివిజన్లూ మావే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. కాకినాడ కార్పొరేషన్లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. ప్రతిపక్ష వైసీపీ […]