కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త తెలిపింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచుతున్న‌ట్లు నిర్ణయం తీసుకుంది. నెలవారీ గరిష్ట పరిమితిని పెంచిన‌ట్టు తెలిపింది. ప్రస్తుతం రూ.45వేలుగా ఉంది. దానిని రూ. 1,25,000కు పెంచింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే. ఒకవేళ వారిద్ద‌రు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు వారిద్దరి పెన్షన్ పొందవచ్చు. అంతేగాకుండా 50శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక నుంచి కేంద్ర ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ […]

కాంట్రాక్ట్ లెక్చరర్ లకు గుడ్ న్యూస్…!

కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు లేక.. జీతాలు రాక.. వేరే పనులు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు లెక్చరర్ లకు తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల […]

పెన్షనర్లకు శుభవార్త..!

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్‌ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు […]

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!

శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 […]

ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త..!

మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా జట్టునును నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ. ప్రస్తుతానికి మాత్రం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అన్ని రంగాల్లో ముందు ఉండేలాగా వేయవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఐపీఎల్ నుంచి కూడా ధోనీ తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై చైన్నై టీం మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. మా కెప్టెన్ […]

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ […]

గుడ్ న్యూస్ : డ్రైవింగ్ లైసెన్సుల గడువు పెంపు..!

వాహనదారులకు గుడ్ న్యూస్. కరోనా వల్ల ఎక్కడికక్కడ అన్నీ స్తంభించిపోయాయి. ఆర్థిక స్థితి మందగించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు శుభవార్త అందింది. వాహనదారులకు ఇప్పటి వరకూ లైసెన్సులకు సబంధించి అనేక రకాల ఇబ్బందులు తలెత్తేవి. తాజాగా ఆ ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో డ్రైవింగ్ చేసేవారికి ఓ గుడ్ న్యూస్ అందింది. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్ల గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం […]

ఏపీలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్‌ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే […]