జ‌గ‌న్ స‌వాల్‌కు బాబు స్పందిస్తాడా..!

ఎప్ప‌టిక‌ప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రో స‌వాలు విసిరారు. ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని.. జ‌నం ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో తేల్చుకుందామ‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. పోలీసులు, ధ‌నం, బ‌లం, బ‌ల‌గం అంతా మీద‌గ్గ‌రే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్ర‌వాస ఆంధ్రుల‌తో సాక్షి టీవీలో నిర్వ‌హించిన లైవ్ షోలో జ‌గ‌న్ మాట్లాడారు. చంద్ర‌బాబుకు నైతిక విలువ‌లు లేవ‌ని, అవినీతిలో కూరుకుపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న […]

సొంత ప‌త్రిక పెట్టనున్న టీడీపీ

ఎన్ని ప్ర‌సార మాధ్య‌మాలు ఉన్న‌ప్ప‌టికీ.. దిన‌ప‌త్రిక‌లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అస‌లు ఓ పేదేళ్ల కింద‌ట ఎల‌క్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఇంక దిన‌ప‌త్రిక ప‌ని అయిపోయింది! అనే టాక్ వ‌చ్చింది. అయితే, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌న్నా బ‌లంగా దిన‌ప‌త్రిక‌లే నేటికీ త‌మ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమ‌ర్శ‌లు చేసే వాళ్లు కూడా ప‌త్రిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆచితూచి మాట్లాడ‌తారు. ప్ర‌జ‌లు కూడా ఎక్కువ‌గా పేప‌ర్ల‌నే న‌మ్ముతారు. అందుకే ఎల‌క్ట్రానిక్ […]

నిశ్శబ్ద ఉద్యమం – పెను సంచలనం

మౌనం అత్యంత భయంకరమైనది. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. మహాత్మాగాంధీ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమయంలో, హింసాత్మక మార్గాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతుల్లో చేసిన పోరాటానికి కరడుగట్టిన తెల్లదొరలు బెంబేలెత్తిపోయారు. అదీ అహింస అనే ఆయుధానికి ఉన్న గొప్పతనం. అహింసా మార్గంలోకే వెళుతుంది మౌన పోరాటం కూడా. మరాఠీలు రిజర్వేషన్ల కోసం మౌన పోరాటాన్ని ఆశ్రయించి దేశం దృష్టిని ఆకర్షించారు. పుణెలో వేలాదిమంది నిర్వహించిన మౌన ప్రదర్శనతో మహారాష్ట్రలో రాజకీయాలు షాక్‌కి […]

ఏపీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల పై TJ విశ్లేష‌ణ‌

రాష్ట్రంలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో త‌మ పార్టీకి తిరుగులేద‌ని, మ‌రింత బలం పెంచుకున్నామ‌ని చాటుకోవాల‌ని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది.. అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల్లో అధిక స్థానాల్లో గెల‌వ‌డం ద్వారా అధికార పార్టీకి క‌ళ్లెం వేయాల‌ని, 2019 […]

చంద్రబాబు తో క్లాస్ పీకించుకున్న మంత్రి

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌పై దృష్టి కాస్త‌ ప‌క్క‌న‌బెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేప‌నిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవ‌గాహ‌న ర్యాలీలు, దోమ‌ల‌పై యుద్ధం కార్య‌క్ర‌మాలు కూడా పార్టీ త‌ర‌పున ప్ర‌భుత్వం త‌రపున గ‌ట్టిగానే చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్య‌క్ర‌మం అమ‌లు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పంద‌న క‌నిపించ‌డంలేదు.. అయితే ప్ర‌జా ప్ర‌తినిధులు.. ప్ర‌చార కండూతితో, హ‌డావుడి మాత్రం ఎక్కువ‌గానే చేస్తున్నారు. నిజానికి ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌తో […]

బాల‌య్య కోసం బాబు వైఎస్ కాళ్లు ప‌ట్టుకున్నారా.

కాపు ఉద్య‌మ నేత‌,  మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సీఎం చంద్ర‌బాబుపై మ‌రింత ఫైరైపోయారు. పొలిటిక‌ల్‌గా త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన వైఎస్ కాళ్ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టుకున్నార‌ని తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఈ మేర‌కు తాజాగా ముద్ర‌గ‌డ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో పెద్ద పెద్ద డైలాగుల‌తో ప‌ద్మ‌నాభం విరుచుకుప‌డ్డారు. తుని ఘ‌ట‌న పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స‌హా ప‌లువురిని విచారిస్తుండ‌డంపై ప‌రోక్షంగా కామెంట్ల‌తో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]

చంద్రబాబుకి పబ్లిసిటీ తగ్గిందోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రతి పనికీ పబ్లిసిటీని కోరుకుంటుంటారు. పబ్లిసిటీ పొలిటీషియన్‌ అనే ఒక ఇమేజ్‌ బహుశా ఆయనకు మాత్రమే ఉందేమో. అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు, దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇది ప్రజోపయోగ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది.  కానీ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నాయకులు వ్యవహరించలేకపోతున్నారు. జనాన్ని తరలించలేకపోయిన స్థానిక నాయకులు, చంద్రబాబుతో వేదికపైనే […]

టి.కాంగ్రెస్‌కి ఉండవల్లి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు గురించి, ఆ సమయంలో పార్లమెంటులో జరిగిన సంఘటలన గురించి పుస్తకం రాసి తెలుగు ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. దాంతో టి.కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. తెలంగాణ తెచ్చింది తామేనని పుస్తక రూపంలో చెప్పుకోడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఉండవల్లి పుస్తకం రాయగా లేనిది తామెందుకు వెనుకబడి ఉన్నామో వారికి అర్థం కావడంలేదు. ముఖ్యంగా జైపాల్‌ రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడూ ఆ […]

పేస్ బుక్ లో పోస్టు పెడితే కేసే అంటోన్న మేయ‌ర్‌

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల‌లో సెల్లార్ల‌తోపాటు ఫ‌స్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే దారి కూడా లేక జ‌నం అల్లాడారు.రోడ్ల‌న్నీ చెరువులు, కాలువ‌ల‌ను త‌ల‌పించ‌డంతో ర‌వాణా కూడా స్తంభించింది. ఈ ప‌రిస్థితుల్లో తురక చెరువుల‌కు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహ‌చ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు […]