లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?

మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టి‌డి‌పి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు. బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి […]

రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని […]

సామినేని వర్సెస్ వెల్లంపల్లి..పెద్ద పంచాయితీ..వైసీపీకి డ్యామేజ్!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టాలని చెప్పి కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తోంది. తాజాగా విజయవాడ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేల మధ తగాదా సంచలనంగా మారింది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుల మధ్య గొడవ తారస్థాయిలో జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు బూతులు తిట్టుకునే […]

చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]

క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో వైసీపీ..మరో భారీ స్కెచ్!`

కుల సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకుని..రాజకీయం చేయడంలో అధికార వైసీపీ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. సమయానికి తగినట్లుగా కుల సమీకరణాలతో వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్రతి కులానికి తగ్గట్టుగా రాజకీయం చేసి..దాదాపు అన్నీ కులాల మెజారిటీ ఓట్లని దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాతో వైసీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ ఓట్లని టార్గెట్ చేసుకుని జయహో బీసీ సభ […]

సంచలనం: బాలినేనికి నో సీటు?

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉందని చెప్పవచ్చు..సిట్టింగుల అందరికీ జగన్ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని జగన్ పెట్టాలని చూస్తున్నారు..లేదా కొందరిని వేరే సీట్లకు మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దాదాపు కొందరిని సైడ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ […]

లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సి‌పి‌ఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది. అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు […]

సీమ నేతలపై కేసీఆర్ కన్ను..బీఆర్ఎస్‌లోకి లాగుతారా?

బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ కూడా కొంత బలం పుంజుకుంటే ఎంపీ స్థానాల్లో సత్తా చాటవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించిన విషయం తెలిసిందే. ఇంకా ఏపీలో ఇంకా కొందరు నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొందరు […]

కడప వైసీపీలో రచ్చ..నేతల పోరుతో రిస్క్..!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి ఇక్కడ 10 స్థానాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు..జిల్లాలో వైసీపీ హవానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నిదానంగా ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తుంది. కొన్ని స్థానాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయే సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కానీ అంతకంటే వైసీపీలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తోంది. మొదట […]