దసరా పండుగని ఎందుకు జరుపుకోవాలని పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

దేశవ్యాప్తంగా ఎంతో మంది కోలాహాలంగా జరుపుకునే పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ లోకాలను పట్టిపీడిస్తూ ఉండగా.. శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బహువులుగా,  బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన అమ్మవారు.. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది . ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము […]