టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా

కేంద్ర ప్ర‌భుత్వాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేయ‌డం కొత్త‌కాదు! త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వాల‌ను, త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ‌డం కేంద్రంలోని పాల‌కుల‌కు తేలికైన విద్య‌.! ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి న‌చ్చ‌ని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌పై పెత్త‌నం చేయ‌డం, ఇబ్బందులు పెట్ట‌డం కాంగ్రెస్ పాల‌కుల నైజం. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్ర‌యోగించేద‌ని ప్ర‌చారంల ఉందేది. ఇక‌, […]

జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]

సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన […]

ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?

కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]