ర‌హ‌స్య ప్రాంతంలో ఆనంద‌య్య‌..సోమవారం రానున్న నివేదిక!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను క‌ట్ట‌డి చేస్తుంద‌ని ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో.. జ‌నాలు ఆ మందు కోసం ఎగబ‌డ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి ప‌రిశోధ‌న‌లు చేసే వ‌రకు పంపిణీని ఏపీ స‌ర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనంద‌య్య‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మ‌ళ్లీ నేటి తెల్లవారుజామున […]

వాడుకుని వ‌దిలేశాడు..మాజీ మంత్రిపై న‌టి ఫిర్యాదు!

సినీ తార‌ల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు సంబంధాలు ఉండ‌టం, పెళ్లిళ్లు చేసుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వ‌దిలేశాడు అంటూ ఓ సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ణికంద‌న్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వ‌ర్ధ‌మాన న‌టి చాందిని చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మ‌ణికంద‌న్‌కు, త‌న‌కు ఐదేళ్ల ప‌రిచ‌యం […]

ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?

ఇప్పుడున్న క‌రోనా ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో అంద‌రి చూపు ఆనంద‌య్య మందుపైనే ఉంది. ఈ మందు వార్త‌ల్లోకి ఎక్కిన‌ప్ప‌టి నుంచి అనేక ర‌కాలుగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకానొక ద‌శ‌లో దీన్ని అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం అన్న‌ట్టు సృష్టించారు. అయితే విప‌రీతంగా జ‌నాలు రావ‌డంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్ర‌భ‌త్వం. ఇక అప్ప‌టి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఐసీఎంఆర్ టీమ్‌ను కూడా పంపింది. ఇప్ప‌టికే ఆయుష్ అధికారులు కూడా […]

2డీజీ డ్రగ్ ధర ఖరారు..!

కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్‌ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ […]

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఖరారు!

గత రెండు రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటల చేరుతారనే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈటల పార్టీలో చేరే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ నేతలతో మాట్లాడారు. […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్ప‌టివ‌ర‌కంటే?

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. దాంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌గా.. అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కాస్త అదుపులోకి వ‌చ్చాయి. దాంతో ఈ నెల 30 వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో […]

ఆస్ప‌త్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్..!

వివాదాస్పద వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో వైద్యులు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న ఆరోపణల భాగంగా ఏపీ సిఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు […]

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్లు కనబడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా వేదికగా కేసుల వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,994 కేసులు నమోదవగా.. 18,373 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇక జిల్లాలవారీగా చూస్తే నేడు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 2652 కొత్త […]