సోము 2.O: బాబుపై ప్రేమ!

సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు […]

నిమ్మల బలం పెంచుతున్న ‘ఫ్యాన్స్’..!

వైసీపీ అధికారంలో ఉండటం వల్ల…ఆ పార్టీకి చెందిన నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని అధికార బలం వల్ల స్ట్రాంగ్ గా కనిపించవచ్చు..కానీ అధికారంలో లేకపోయినా సరే బలమైన నాయకులు టీడీపీలో కూడా ఉన్నారు. అలా టీడీపీలో ఉన్న బలమైన నేతల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఎక్కువ ఉన్న నిమ్మల…గత రెండు ఎన్నికల్లో వరుసగా పాలకొల్లులో గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిని సైతం […]

రేవంత్ రూటే సెపరేట్…!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి […]

శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?

25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన […]

‘డబ్బు ఉంటేనే’..టీడీపీ కొత్త ఫార్ములా?

నెక్స్ట్ ఏపీ ఎన్నికలు పూర్తిగా డబ్బుమయం కానున్నాయి…ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి వందల కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలని టీడీపీ తెగ కష్టపడుతుంది. అధికారంలోకి రావాలంటే ప్రజా మద్ధతు మాత్రమే ఉంటే సరిపోదు…ఆర్ధిక బలం, అంగ బలం ఉండాలనేది టీడీపీ ఫార్ములా. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో..వైసీపీకి చెందిన అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉంటారనేది టీడీపీ అంచనా. అలాంటప్పుడు అధికారం, ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించడం ప్రతిపక్షంలో టీడీపీకి చాలా […]

హిందూపురం ఎంపీ సీటు టీడీపీదేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం కూడా ఒకటి అని చెప్పొచ్చు..మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ లో టీడీపీ గెలిచింది..కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో టీడీపీ ఓటమి పాలైంది..అనూహ్యంగా పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరుపున గెలిచారు. ఇక పోలీసుగా ఉన్నప్పుడు మాధవ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో తెలిసిందే..అలాగే […]

ఎన్టీఆర్ సింహాద్రి, బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైర‌ల్ అవుతోంది. కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా […]

మాధవ్ మ్యాటర్ లో జగన్ క్లారిటీ..!  

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు…అయితే ఈ వీడియో అనూహ్యంగా లీక్ అయ్యి..వైరల్ గా మారింది. ఇక దీనిపై మాధవ్ కూడా క్లారిటీ ఇచ్చారు..వీడియోలను మార్ఫింగ్ లు చేసి తనని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేశారని, దీనికి సంబంధించి ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వీడియోపై జిల్లా […]

కుప్పం లాజిక్: భరత్-మంత్రి…బాబు-సీఎం!

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నడిపిస్తూ…పాలన పరమైన అంశాల్లో బిజీగా ఉన్న జగన్…కొంతకాలం నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల మద్ధతు తెచ్చుకుని, మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. అలాగే తాను కూడా వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట […]