హవ్వా..ఇంట్లో ఉన్నప్పుడు అనసూయ అది వేసుకోదా..? ఆ బట్టలు ఏంట్రా బాబు..!!

ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో తెలిసిందే. జనరల్ గా.. అనసూయ అంటేనే అందం ..అందానికి మరో మారుపేరే అనసూయ ..అలాంటి అందం ఆమె సొంతం ..ఇదే మాట అంటుంటారు ఆమె అభిమానులు. అంతేకాదు ఆమె మేకప్ వేసుకున్న మేకప్ వేసుకోకపోయినా అందంగానే ఉంటుంది. కాగా రీసెంట్ గా లైగర్ సినిమా పై పరోక్షంగా ట్వీట్ చేసి అనసూయ సమస్యలను కొని తెచ్చుకున్నట్లైంది. దీంతో అనసూత […]

ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో […]

అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా […]

ఉత్తరాంధ్ర మంత్రులకు తిరుగులేనట్లే..!

ఏపీలో అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు కథనాలు, సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో వారికి గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి. అలాగే వీరిలో కొందరు మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కానీ ఏ మంత్రి పరిస్తితి ఎలా ఉన్నా సరే ఉత్తరాంధ్రలోని మంత్రులకు తిరుగులేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులకు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా […]

కోలగట్ల వారసురాలు రెడీ..?

విజయనగరం అంటే అశోక్ గజపతి రాజు కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1978 నుంచి అశోక్ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి..కేవలం 1126 ఓట్ల తేడాతో అశోక్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కోలగట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అశోక్‌పై ఓడిపోయారు. […]

పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట. దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య […]

ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. కానీ, విజ‌యం మాత్రం […]

జ‌నాలు గ‌మ‌నిస్తున్నారు.. జ‌గ‌న్ ఆ విష‌యంలో మారాలా…!

మ‌నం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజ‌కీయ నేత‌ల‌కు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువైంది. దీంతో నాయ‌కులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు ఒక‌టికి రెండు సార్లు గ‌తంలోకి వెళ్లి.. స‌రిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భుత్వ‌మే అన్నీ చేస్తోంద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. అస‌లు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]