ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా ? వైసీపీ గెలుస్తుందా ? అన్నదానిపై మాటా మాటా పెరిగి ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంటా సూర్యనారాయణ (55) కూలి […]
Author: admin
నంద్యాల ఫలితం తర్వాత…. పీకే-జగన్ మధ్య ఏం జరిగింది
నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్లో మార్మోగింది. నార్త్లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. […]
ప్రజల మనిషి ‘ యరపతినేని ‘ ప్లస్సులు – మైనస్ల లెక్క ఇదే
గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుల్లో యరపతినేని శ్రీనివాసరావు ఒకరు. ఏపీలోనే అత్యంత సంక్లిష్టమైన నియోజకవర్గాల్లో ఒకటి అయిన గురజాల నుంచి మూడుసార్లు గెలిచిన యరపతినేని సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నా చాలా సందర్భాల్లో బాబు యరపతినేని మాటే నమ్ముతారు. ఆయన మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయనకు అంతకుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. ఆయనకు మంత్రి […]
ఏపీని అందుకే.. కేంద్రం పట్టించుకోవడంలేదా..!
అవునా? నిజమేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం మునిగిపోవడం ఖాయమేనా? రాష్ట్రం అప్పుల పాలవడం నిజమేనా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖరిపై మిత్ర పక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని ఈ పరిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్నరలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని అంటున్నారు. విషయం ఏంటో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. ప్రజల […]
మిషన్-175 సాధ్యమేనా బాబు?
ఆశ.. అత్యాశ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రావాలనుకుంటారు.. ఇది సహజమే! అధికారంలోకి రావాలనుకోవడం ఒక ఎత్తయితే.. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తామే గెలవాలనుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది. ఇది వినడానికి కూడా కొంత కామెడీగానే ఉంటుంది. ఈ లెక్కలు వింటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు లెక్కలు విన్నా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. 2019 ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా ఉన్న ఆయన.. ఇప్పుడు […]
టీడీపీకి ఝలక్.. పవన్ పార్టీలోకి మేయర్!
2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా సమీకరణల మార్పు ఊపందుకుంటోంది. అందరినీ తానే తన పార్టీలోకి ఆహ్వానించాలని, మిగిలిన పక్షాలేవీ రాష్ట్రంలో ఉండకూడదని పెద్ద ఎత్తున లెక్చర్లు దంచికొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సొంత పార్టీలోనే ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉందని తెలియడం లేదని అంటున్నారు రాజమండ్రి తమ్ముళ్లు! రాజకీయంగా అత్యంత కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా […]
తారలను వీడని డ్రగ్ భూతం.. మరో ముగ్గురికి నోటీసులు
మాదక ద్రవ్యాల కేసు సినీ తారలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రవితేజ వంటి హేమాహేమీలను పోలీసులు గంటల తరబడి ప్రశ్నించారు. అలాగే సినీ ఫీల్డ్ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు సిట్ పోలీసులు. ఇక, ఇప్పుడు తాజా మరో ముగ్గురికి నోటీసులు పంపారు. ఇప్పటి వరకు విచారించిన పదకొండు మంది సినీ ప్రముఖులు చెప్పిన వివరాల్ని విశ్లేషిస్తూ.. వారుచెప్పిన దానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించటంతో పాటు.. […]
బాబు కామెడీ.. అయిపోయిన పెళ్లికి బాజాలు
ఏదైనా ఓ ప్రారంభోత్సవమో.. ఆవిష్కరణో జరగాలంటే.. అది లేటెస్ట్ అయి ఉండాలి. లేదా.. ఒకటి రెండు నెలల కిందటిదైనా అయి ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఏళ్ల తరబడి ఉన్న ఓ పాతచింతకాయ్ పచ్చడి వంటి ప్రాజెక్టుకు కొత్త రంగులు అద్ది.. దానిని కూడా తన క్రెడిట్గా చెప్పుకొనేందుకు తహతహ లాడిపోతున్నారు. అయిపోయిన పెళ్లికి కొత్తగా బాజాలు వాయిస్తున్నారు. మరి ఎవరి చెవిలో పూలు పెట్టేందుకో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. […]
కాపులకు కాపు కాస్తావ్….. మరి హామీలెందుకు ఇవ్వవ్ జగనూ..!
వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనేది తెలుగు సామెత. కానీ వృతం చెడింది.. ఫలినేతం కూడా రాలేదన్నట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పరిస్థితి. కాపు రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పడు ఎన్నికలొచ్చినా ఇదే అంశం ప్రభావం చూపతుందని అందరూ భావించారు. ప్రత్యేక హోదా అంశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజర్వేషన్లే. మరీ ముఖ్యంగా వేరే అంశమే లేదన్నట్లుగా వైసీపీ నేతలు […]