మట్టి కుండల్లో పెరుగును తోడు అంటూ వేయడం భారతీయ గ్రామీణ ప్రాంతాలలో ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. ఇక్కడ కుమ్మరుల చేతితో మట్టి కుండలు తయారు చేసేవారు. ఇందులో పెరుగు నిలువ చూస్తే సాంప్రదాయం క్రమక్రమంగా తగ్గింది. అయితే గడ్డ కట్టిన పెరుగును మట్టి కుండలో లేదా కోలార్ లో తింటే కలిగే ఆనందం వేరు. మట్టికుండల్లో నిల్వ ఉంచిన పెరుగు స్మెల్ అండ్ డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. మట్టిలో ఉండే ఖనిజం మూలకాలు పెరుగుకు రుచిని అందిస్తాయి. నేల ఎప్పుడు చల్లగా ఉంటుంది. దీని కారణంగా పెరుగు చాలా కాలం పాటు చల్లగా గట్టిగా ఉంటుంది.
మరీ ఆ పెరుగుతింటే రుచిగాను అలాగే ఆరోగ్యానికి కూడా ప్రయోజనం గానే ఉంటుంది. మట్టితో నిల్వ ఉంచిన పెరుగు వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మట్టికుండల్లో గడ్డ పెరుగని తినడం వల్ల మట్టి వాసన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాని కారణంగా పెరుగు రుచి, వాసన మరింత ఎక్కువవుతుంది. ఔరన్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు మనకు లభిస్తాయి. మనం మట్టి కుండలో పెరుగు నిలువ చేసినప్పుడు ఆ ఖనిజాలు మట్టి నుండి పెరుగుకు బదిలీ చేయబడతాయి. అదేవిధంగా పెరుగును మట్టి కుండలో నిలువ చేస్తే ఆల్కలీన్ మూలకాలు నేల నుండి పెరుగుకు బదిలీ అవుతాయి.
ఈ ఆల్కలీన్ మూలకాలు శరీరంలో పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. మట్టిలో అనేక రకాల ప్రోబయాటిక్ ఫ్యాక్టీరియా కనిపిస్తుంది. మనం మట్టి కుండలో పెరుగును నిలువ చేసినప్పుడు ఆ ప్రోబయాటిక్ కూడా మట్టి నుండి పెరుగు కు చేరుతాయి. ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థను చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడానికి.. జీర్ణ క్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.