ఏపీలో నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు రాజకీయంగా ఒక్కడే పెద్ద చర్చ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ బీజేపీతో పొత్త అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని అందరూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. […]
Month: October 2017
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్లో గళం విప్పారు. […]
కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!
రాజకీయాల్లో ప్రజా సేవ కన్నా సొంత సేవ ఎక్కువైన విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం ఈ పార్టీలో లేదని అంటున్నారు ఈయన అనుచరులు. టీడీపీలో ఈయన తనకు పెద్దగా ప్రాధాన్యం లేదని భావిస్తుండడమే కాకుండా, తన వారసురాలికి కూడా ప్రాధాన్యం ఉండదని డిసైడ్ అయ్యారట. దీనికి కొన్ని […]
జగన్ అగ్ని పరీక్షలో ఆ ఇద్దరు సీనియర్లు గెలుస్తారా..!
రాజకీయంగా దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్.జగన్ పెట్టిన అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇద్దరూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్దరు తలపండిన రాజకీయ నాయకులు పదేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయన అనుచరులుగా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఆ తర్వాత వీరిద్దరు […]