ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గ‌మ్మే సాక్ష్యం

మిత్రప‌క్షాల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌ధాని ప్రాంతం, ఏపీకి కీల‌కమైన విజ‌య‌వాడ‌లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. 2014 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌రిగిన సంఘ‌ట‌న మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వ‌యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల రావు… క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణాస్వీకారానికి గైర్హాజ‌రవ‌డం […]

టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి

ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మిత్ర బంధం తెగిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అస‌లే హీట్ పెరిగిపోతున్న స‌మ‌యంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మ‌రో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు మారింది. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న […]