రాజ‌మౌళికి ఇక చుక్క‌లే..!

కెరీర్లో  అప‌జ‌యం ఎలా ఉంటుందో కూడా ఎరుగ‌ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. గ‌త ఏడాది.. త‌న మాస్ట‌ర్ పీస్  బాహుబ‌లి ద బిగినింగ్‌తో సినీ ప్ర‌పంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్ర‌పంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయ‌డాన్ని ఒక య‌జ్ఞంలా భావించే ఇత‌డు స‌రేనంటే చాలు.. క‌లిసి సినిమా తీయ‌డానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాత‌ల‌దాకా ప్ర‌స్తుతం […]