దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. తొలుత ఏకగ్రీవం చేయాలని బీజపీ నేతృత్వంలోని ఎన్డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇతర పక్షాలు సైతం అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ అనివార్యమైపోయింది. దళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్డీఏ బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్కు ఒక్కసారిగా మతిపోయింది. ఇంతలోనే తేరుకుని, ఆయనకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉందని, కాబట్టి ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాజీ […]