నో డౌట్…ఆ సీనియర్ ఎమ్మెల్యే అవుట్?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…అసలే కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు..అందుకే నెక్స్ట్ కూడా అధికారంలోకి రావడం జగన్‌కు అవసరమే. ఆ దిశగానే జగన్ పనిచేస్తున్నారు కూడా. ఇక నెక్స్ట్ గెలవడానికి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసంతృప్తి వ్యక్తం చేసినా…తిరుగుబాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. మళ్ళీ […]

అచ్చెన్న ప్రత్యర్ధి మళ్ళీ మారతారా?

ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు…ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న చాలా స్ట్రాంగ్ నాయకుడు…రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత…వరుసగా టెక్కలిలో సత్తా చాటుతున్న నేత…ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈజీగా అచ్చెన్నకు ఓడించడం సులువు కాదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. […]

గంజితో చినబాబుకు కష్టమేనా?

రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి […]

గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?

అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి […]

కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?

గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]

జగన్ డేరింగ్ డెసిషన్…!

పనితీరు బాగోని ఎమ్మెల్యేలని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది…ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో సగానికి సగం మంది ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకుండా, వారి ప్లేస్ లో కొత్త అభ్యర్ధులని పెడితేనే కలిసొస్తుందనే ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారు. రాజకీయాల్లో ఎన్నిక ఎన్నికకు మార్పులు ఉండాలి..అలా లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉండదు. అందుకే జగన్ కొందరు ఎమ్మెల్యేలని మార్చేయాలని […]

తాడికొండ తగువు..ఇంకా డ్యామేజ్!

అధికార వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకునే విషయంలో నేతల మధ్య పోటీ పెరిగింది…అలాగే ఎవరికి వారు సీటు దక్కించుకోవాలనే క్రమంలో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు…ఇప్పటికే సీటు విషయంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది…సిట్టింగ్ ఎమ్మెల్యేలు…సీటు ఆశించే నేతల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా పనితీరు బాగోని ఎమ్మెల్యే ఉన్నచోట్ల ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండలో పెద్ద ఎత్తున […]

పాల్-పవన్ ఒకటే…జోగి బ్యాడ్ టైమ్?

ఏపీలో పవన్‌కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది…ఈ ఓటు బ్యాంక్‌తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే గెలుపోటములని తారుమారు చేసేయొచ్చు. ఆ బలం పవన్‌కు ఉంది. అందుకే అనుకుంటా టీడీపీ-జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దమ్ముంటే ఆయన 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారు. […]

పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. మొదట్లో ఉమ్మడి ఏపీలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ […]