ఏపీలో ఎవరైనా అధికారం దక్కించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా కీలకమైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న నానుడి ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో రాజమండ్రి ఎంపీ సీటుకు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులే పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ […]