చైతు సమంతల “కల్యాణం”

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాయికగా సమంతాను ఎంపిక చేశారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల చైతూ .. సమంతల గురించిన వార్తలు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంతాను తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి […]

విశాల్ వరలక్ష్మి మధ్యలో శరత్ కుమార్

నడిగర్ సంఘం నేతగా శరత్ కుమార్ వర్గం పై పోరాడి విజయం సాధించిన విశాల్ అటు రాజకీయాలు ఇటు సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు.కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్,విశాల్ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ తో విశాల్ ప్రేమ వ్యవహారం గురించి కోలీవుడ్ ఎప్పటినుండో కోడై కూస్తోంది.దానిపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇక నడిగర్ ఎన్నికలతో శరత్ కుమార్,విశాల్ […]

బాలయ్య 101:”రైతు” కన్ఫామ్డ్ గా

నందమూరి నటసింహం బాలకృష్ణ 101 వ సినిమా ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100 వ సినిమాగా గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుమ్,కంచె వంటి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీ గా వున్నారు బాలకృష్ణ.ఈ మధ్యనే క్రిష్ నిశ్చితార్థ వేడుకకి కూడా హాజరై వాడు వరులను ఆశీర్వదించారు. కాగా హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ […]

అనంతలో ఆ ఇద్దరి రచ్చ మళ్ళీ మొదలు

అనంతపురం టౌన్ లోని సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్‌మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మాటల యుద్ధమే సాగింది. తాజాగా సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు […]

మారుతి స్కూల్లో చేరిన రాజ్‌తరుణ్‌ 

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మారుతి స్కూల్‌లో చేరాడు. ఒకప్పుడు మారుతి సినిమాలంటే బూతు సినిమాలనే భావన ఉండేది. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాతో ఇప్పుడు ఆ భావన పోయింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న కంటెన్ట్‌తో ఎంటర్‌టైన్‌ చేయగలడు అనే భావన కూడా ప్రేక్షకులకు కల్పించాడు. దాంతో యంగ్‌ హీరోస్‌ మారుతి కోసం క్యూ కడుతున్నారు. యంగ్‌ హీరోస్‌తోనే కాదు స్టార్‌ హీరోస్‌తో కూడా సినిమా చేయగలడు మారుతి అన్పించుకుంటున్నాడు. మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ ‘బాబు […]

కంగనా నేర్పుతున్న జీవిత పాఠం

ఇప్పుడు బాలీవుడ్‌ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ సెన్సేషనల్‌ వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ఇంత స్టార్‌డమ్‌ సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. అంత కష్టపడి మెట్టూ మెటూ పైకెక్కి ఇప్పుడు బాలీవుడ్‌ని ఏలుతోంది. అందుకే ఆమె జీవితం చెప్పిన పాఠాలనే తనలాంటి ఆడపిల్లల కోసం అప్పుడప్పుడూ బయట పెడుతూ ఉంటుంది కంగనా. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆడవారిని చాలా చిన్నతనంగా చూస్తారు మగవారు. ఆ ధోరణి పోవాలి అని గట్టిగా చెబుతోంది […]

వాటికి నో అంటున్న ముద్దుగుమ్మ

తెలుగమ్మాయిలకి టాలీవుడ్‌లో ఆదరణ తక్కువ అన్న సంగతి తెలిసిందే. కానీ మన ముద్దుగుమ్మలకి కోలీవుడ్‌ రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ తెలుగమ్మాయిలకు టాప్‌ రేంజ్‌లో అవకాశాలు ఉంటాయి. అలా సక్సెస్‌ అయిన వాళ్లే అంజలి, బిందుమాధవి, స్వాతి, శ్రీ దివ్య తదితర ముద్దుగుమ్మలు. టాలెంట్‌, అందం అన్నింటిలోనూ ఈ ముద్దుగుమ్మలు అదుర్స్‌. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీ దివ్యకు కోలీవుడ్‌ నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయట. ఇంత వరకూ ఆమెకు కోలీవుడ్‌లో వరుస […]

అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది 

అక్కినేని అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్‌ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్‌ లైఫ్‌ జోడీ. అఖిల్‌కు లైఫ్‌ పాట్నర్‌ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై […]

స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]