ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం అయినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల విషయంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోరణితో వెళుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విషయంలో మాత్రం రాజీపడడం లేదు. ఈ క్రమంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. మోడీ ప్రాంతీయ పార్టీలను అణిచివేసి బీజేపీని ఎంత బలోపేతం చేయాలని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలకే […]