నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మాంచి జోష్లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో టీడీపీ+బీజేపీ కూటమి మెజార్టీ డివిజన్లు కైవసం చేసుకుని కార్పొరేషన్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా వార్ […]