ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నిర్వహించి మార్కులు ప్రకటిస్తుండటంతో అందరిలోనూ గుబులు మొదలైంది. వీటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లోసీట్ల సర్దుబాటు ఉంటుందని వారంతా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఎంపీలకు ర్యాంకులు ప్రకటించి వారినీ అప్రమత్తం చేస్తున్నారు కేసీఆర్! అంతేగాక బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు మరింత కృషి చేయాలని స్పష్టంచేస్తున్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు […]