ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కీలక జిల్లాల్లో ఒకటి అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడా ? ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి బదులుగా మరో కొత్త వ్యక్తిని నియమించనున్నారా ? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే చెపుతున్నాయి. 2009 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు తోటసీతారామలక్ష్మి జిల్లా పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో […]