రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?

రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]

లోకేశ్ పాదయాత్రలో ఫ్లెక్సీల కలకలం…!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి […]

టీడీపీ నేతల్లో అతివిశ్వాసం….. కారణం అదేనా…!

రాబోయే ఎన్నికలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములాంటివనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలు, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటివి ఇప్పటి నుంచే చేసేస్తున్నారు. క్యాడర్‌కు కూడా పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో ఇప్పటి నుంచే చెబుతున్నారు చంద్రబాబు. అయితే అధినేత తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో […]

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే పట్టించుకోకపోతే ఎలా…!?

ఓటర్ల జాబితాలో అవకతవకలపై రోడ్డెక్కిన టీడీపీ.. అవకాశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది. మొదటి నాలుగు రోజులు ఇంటింటి తనిఖీలు అంటూ హడావుడి చేసిన క్యాడర్‌.. ప్రస్తుతం అటువైపు కూడా వెళ్లడం లేదు. ఇంచార్జ్‌ల అలసత్వమే అందుకు కారణమవుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం సాగుతోంది. బూత్ లెవల్ ఏజెంట్‌లతో టీడీపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. ఓటర్ల జాబితా పరిశీలపై ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ […]

వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు […]

బాబాయ్ – అబ్బాయ్ మధ్య చిచ్చు పెడుతున్న మంత్రి పదవి…!

రాజకీయాల్లో తమదే పై చెయ్యిగా ఉండాలనేది నేతల ఆలోచన. తమ రాజకీయ వారసులు తెరపైకి వచ్చినప్పటికీ… వారు కూడా తమ చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తారు. తమ మాట కాదని ముందుకు వెళితే మాత్రం… సొంత కుటుంబ సభ్యులను కూడా వదులుకునేందుకు రాజకీయవేత్తలు వెనుకాడరనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలెత్తుతోంది. సిక్కోలు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కింజరాపు కుటుంబంలో ఇప్పుడు ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. […]

ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు […]

టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]

ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట…!

తెలుగుదేశం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒకటే… అదే ఎంపీ అభ్యర్థులు… ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా సరే… ఇప్పటికీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనేది తేలడం లేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో తప్ప… మిగిలిన చోట ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం మొదలు హిందూపురం వరకూ ఇదే పరిస్థితి. గతంలో పోటీ చేసిన వారిలో సగం మంది పార్టీలో లేరు. ఉన్న వాళ్లు […]