జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ

సొంత రాష్ట్రం ఏర్ప‌డినా.. ఇంకా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ హైద‌రాబాద్ కేంద్రంగానే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌టంపై అటు ప్ర‌జ‌లు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే నూత‌న కార్యాల‌య భ‌వనానికి సైలెంట్‌గా శంకుస్థాప‌న జ‌రిగిపోయింద‌ని.. ప‌నులు కూడా మొద‌లయ్యాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌డంపై ఎదురుచూస్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్‌కు.. ఇంత స‌డ‌న్‌గా భూమి ఎక్క‌డ దొరికింద‌నేది ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఈ భూమి ప్రిన్స్ మ‌హేశ్‌బాబు బంధువు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావుకు చెందిన‌దిగా తెలుస్తోంది. త‌న‌కు చెందిన […]