బాబు వద్ద అశోక్ ప్రాధాన్యం తగ్గుతోందా..!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీకి కొత్త `క‌ళ‌` రాబోతోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ప్రాబ‌ల్యం ఈ `క‌ళ‌` ముందు చిన్న‌బోతోంద‌నే వార్త‌లు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా క‌ళా వెంక‌ట్రావు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జిల్లా రాజకీయ‌ల్లో మ‌రో ప‌వ‌ర్ హౌస్ త‌యారైంది. దీనికి తోడు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. క‌ళా వెంక‌ట్రావుకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుండ‌టంతో.. అశోక్‌కు […]