బటన్ నొక్కుడు..వై నాట్ 175?

ఈ మధ్య జగన్ ఏ సభలోనైనా, పార్టీ మీటింగులోనైనా రెండే మాటలు ఎక్కువ చెబుతున్నారు…నేను బటన్ నొక్కి..ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నానని , ప్రజలకు మంచి చేస్తున్నానని, వేరే పార్టీలకు ఓటు వేసిన వారికి డబ్బులు ఇస్తున్నామని, కాబట్టి ఎందుకు 175కి 175 సీట్లు గెలవలేమని చెప్పి..వైసీపీ నేతలు, కార్యకర్తలతో పదే పదే చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 సీట్లలో వైసీపీని గెలిపించేస్తారనే భావిస్తున్నారు. అయితే జగన్ అలా అనుకోవడంలో తప్పు లేదు..ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట..వేల కోట్లు ప్రజల ఖాతాలో వేస్తున్నారు. […]

అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే […]

‘ఎమ్మెల్యేలకు ఎర’: కేసీఆర్‌ టార్గెట్ రీచ్ అవుతారా?

గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక హడావిడితో పాటు, నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూసిన ఆడియో, వీడియోలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. మునుగోడు సభలో మాత్రం వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన..ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మని కాపాడారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాల టార్గెట్‌గా […]

జనసేనకు మైనస్..టీడీపీకి ప్లస్..!

ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ డ్యామేజ్ జరగకుండా, జగన్‌ని నిలువరించేందుకు చంద్రబాబు, పవన్‌ని కలుపుని వెళ్ళానున్నారు. ఇక వీరి పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు. వీరితో బీజేపీతో కలుస్తుందా? లేదా? అనేది ఎన్నికల ముందు తేలుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ-జనసేన […]

జనసేన చేతుల్లోకి కాకినాడ..రెండు ఇచ్చేస్తారా?

అధికారికంగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా పొత్తు ఫిక్స్ అని రెండు పార్టీ శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవడంతో..రెండు పార్టీల పొత్తు దాదాపు సెట్ అయిపోయినట్లే అని భావించవచ్చు. కాకపోతే పొత్తు గురించి ఎన్నికల ముందు అధికారికంగా ప్రకటన ఇవ్వొచ్చు. అయితే పొత్తు అధికారికంగా వచ్చే లోపు..సీట్ల పంపకాలపై ప్రచారం గట్టిగానే సాగుతుంది. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇదే క్రమంలో కాకినాడ సీటు కూడా జనసేనకే […]

సీమ పోరు..49లో 17 మైనస్..!

అంతా తమకే అనుకూలంగా ఉంది..అదిగో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అనే తేడా లేకుండా..అన్నిటిలోనూ వన్ సైడ్‌గా గెలిచేశాం. ఇంకా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేశామ్..అంతా మంచి చేశాం..ఇంకా 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్..వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లుగానే…రాష్ట్రంలో పరిస్తితులు ఉన్నాయా? వైసీపీ అంతా మంచి చేసిందని ప్రజలు భావిస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. జగన్ అనుకున్న అంత అనుకూలంగా ప్రజలు మాత్రం లేరనే […]

చీరాల సీన్ చేంజ్..వ్యూహాత్మక ఎత్తుగడ..!

గత ఎన్నికల్లో అంతటి వైసీపీ గాలిలో కూడా చీరాలలో మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. కరణం బలరామ్ ఇమేజ్..టీడీపీ క్యాడర్ బలం వల్ల..చీరాల సీటు టీడీపీకి దక్కింది. అయితే అధికారం వైసీపీకి రావడంతో..పలు కారణాల వల్ల కరణం బలరామ్..టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా కరణం అటు వైపు వెళ్ళడం, అలాగే పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్ళడంతో చీరాలలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల ముందు వైసీపీ […]

టార్గెట్ మండపేట: జగన్ ఆ క్లారిటీ ఇవ్వలేదుగా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్లు గెలిచినప్పుడు…175కి 175 సీట్లు ఎందుకు గెలవలమని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మండపేట నేతలతో జగన్ సమావేశమై..మండపేటకు చాలా చేశామని, దాదాపు 946 కోట్లు ఖర్చు పెట్టమని, 90 శాతం పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, తమ పార్టీకి ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని జగన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు […]

అక్కడ టీడీపీని ఓడించనున్న తమ్ముళ్ళు..!

అదేంటి సొంత పార్టీ వాళ్లే టీడీపీని ఓడించడం ఏంటి అని డౌట్ రావోచ్చు…మరి ఆ డౌట్ నిజమే అని చెప్పొచ్చు..ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో ఉండే వర్గ పోరు వల్లే టీడీపీకి నష్టం జరిగేలా ఉంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వడ్ సీట్లలో. అక్కడ ఎస్సీ నాయకులు ఎక్కడ గెలిచేస్తారని చెప్పి..కొన్ని వర్గాల నేతలు కావాలనే ఓడిస్తారు. అలా పార్టీని కావాలని ఓడించే సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం అప్పుడు..ఈ సీటు […]