సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బలపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్యను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ.. బాలయ్యను వీక్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం […]
Category: Politics
టీఆర్ఎస్లోకి టాలీవుడ్ హీరో!
ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
2019 ఎన్నికల్లో పీతలకు మరోసారి “చింతలపూడి ” టిక్కెట్టు వస్తుందా ? డౌటేనా ?
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్లో ఈ రోజు టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న మాజీ మంత్రి పీతల సుజాత ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆమెకు ఉన్న ప్లస్సులు, మైనస్లు ఏంటో చూద్దాం. చింతలపూడి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట. గతంలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఇక టీచర్ అయిన పీతల సుజాత […]
రాజకీయాలకు దూరంగా నారాయణ.. రీజన్ ఇదేనా
మూడేళ్ల నుంచి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన మంత్రి నారాయణకు ఎదురుగాలి మొదలైంది. జిల్లాలో సమస్యలను పట్టించుకోకపోయినా.. స్థానిక నాయకులతో ఏమాత్రం సఖ్యత లేకపోయినా.. ఇవన్నీ ఓపిగ్గా భరించిన టీడీపీ అధినేత.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం.. వెంటనే నారాయణకు.. సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి వ్యూహాత్మకంగా చెక్ చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలన్నింటినీ సోమిరెడ్డి అక్కున చేర్చుకుంటుండటంతో కుమిలిపోతున్నారట నారాయణ. ఈ విషయాన్ని యువనేత లోకేష్కు […]
`స్పీచ్`లపై పరిశీలకులతో లోకేష్ సర్వే
రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. బహిరంగ సమావేశాల్లో తన ప్రసంగాలపై పూర్తిగా దృష్టిపెట్టాడట. ఇప్పటికే పలుమార్లు ఇటువంటి సమావేశాల్లో తడబడటం.. ప్రజల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాడట. తన గురించి, ప్రభుత్వ పథకాల గురించి `పరిశీలకుల`తో సర్వే చేయించుకునే చంద్రబాబు తరహాలోనే.. లోకేష్ కూడా కొంతమంది `పరిశీలకుల`ని నియమించుకున్నారట. ప్రసంగాల అనంతరం ప్రజలు తన గురించి ఏమనుకుం టున్నారో, తన స్పీచ్లు ఎంతవరకూ […]
విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..!
ఏపీలో కీలకమైన విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జరుగుతోంది. కీలకమైన విజయవాడ నగరంపై పట్టు సాధించేందుకు ఇక్కడ సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ అర్బన్ టీడీపీ పగ్గాలు చేపట్టే కొత్త వ్యక్తి ఎవరన్నదానిపై రకరకాలుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ముందస్తు ఎన్నికల టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు […]
వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!
ఏపీలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్రతిపక్షాల మధ్య వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం దోబూచులాట, మరోవైపు ముందస్తు ఎన్నికలతో ఏపీలో ఎన్నికలు హీటెక్కుతుంటే మరోవైపు కప్పదాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో కీలక రాజకీయ నాయకుడు ఒకరు వైసీపీలోకి జంప్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు జిల్లా రాజకీయాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల […]
జగన్కు తలనొప్పిగా ఆ నియోజకవర్గం లో కులాల కుమ్ములాట
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అనగానే మనకు రెడ్డి సామాజికవర్గం గుర్తుకు వస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ పార్టీలో రెడ్లకే ప్రయారిటీ ఉంటుందన్న టాక్ ఉండనే ఉంది. అయితే రెడ్లు ఎక్కువుగా ఉన్న జిల్లాలు మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో జగన్ ఇతర వర్గాలకు కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ చాలా చాలా వీక్గా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. […]
ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జనసేనకు 55 సీట్లు
వచ్చే సాధారణ ఎన్నికలకు వాస్తవంగా మరో 20 నెలల గడువు ఉంది. అయితే 2018లోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమిలీ ఎన్నికలకు వెళతారని..ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలోను ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అదే జరిగితే 2018లోనే ముందస్తు ఎన్నికలు జరగడం తథ్యం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మరోసారి గెలుపుకోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక […]