సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!

పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, […]

రగిలిన మాచర్ల..టీడీపీకి స్కోప్ ఇవ్వని వైసీపీ.!

మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ అపోజిట్‌లో ఎవరు నిలబడిన వారిని ఓడించడం మాచర్ల ప్రజలకు అలవాటైన పని. తమకు అండగా నిలబడే పిన్నెల్లిని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఒకానొక దశలో టీడీపీకి బలమైన నాయకుడు కూడా లేరు. ఇక వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో […]

తాడికొండలో మరో ట్విస్ట్..శ్రీదేవికి క్లారిటీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా ప్రజా వ్యతిరేకత ఎదురుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే..డౌట్ లేకుండా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని చెప్పవచ్చు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో శ్రీదేవి త్వరగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అక్కడ ప్రజా సమస్యలని గాలికొదిలేయడం..అందుబాటులో లేకపోవడం..ఇంకా పలు వివాదాల్లో ఉండటం వల్ల శ్రీదేవికి పెద్ద మైనస్ అయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండలో శ్రీదేవికి సీటు ఇస్తే డౌట్ లేకుండా ఓడిపోతారని సర్వేలు కొడై కూశాయి. దీంతో జగన్ వెంటనే […]

సెంట్రల్‌లో బోండాకు సెగలు..రిస్క్ అవుతుందా?

గత ఎన్నికల్లో టీడీపీ దురదృష్టం కొద్ది గెలుపు దగ్గరకొచ్చి ఓడిపోయిన సీట్లలో విజయవాడ సెంట్రల్ సీటు కూడా ఒకటి. మొదట ఈ సీటులో టీడీపీ గెలిచిందని ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ రీకౌంటింగ్ చేయడం, ఆ తర్వాత 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత మల్లాది విష్ణు గెలిచారని ప్రకటన వచ్చింది. అలా 25 ఓట్లతో మల్లాది గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు ఊహించని విధంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మల్లాదికి పెద్దగా పాజిటివ్ […]

మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది. ఈ క్రమంలోనే తాజాగా […]

లోకేష్‌తో యష్..భారీ స్కెచ్ ఉందా?

ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి […]

టీడీపీకి ఇంచార్జ్‌లు లేరు..బాబు కష్టమే..!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది…గట్టి చూసుకుంటే మరో ఏడాదిలో ఎన్నికల హడావిడి మొదలైపోతుంది..ఇంకా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్తితి ప్రతిపక్ష టీడీపీది. ఎలాగో వైసీపీ అధికార బలంతో కనిపిస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేయాలని చూస్తుంది. ఇక వైసీపీకి అడ్డుకట్ట వేయడం అనేది టీడీపీకి కష్టమైన పని. చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. అయితే వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టేందుకు చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. చాలావరకు పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అసలు 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో […]

 ‘ఫ్యాన్స్’ ఓట్ల కోసం పవన్ ఎత్తులు..!

పవన్ రోడ్డుపైకి వస్తే చాలు భారీగా యువత వస్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం కిక్కిరిసి పోతారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రోడ్లపైకి వచ్చేస్తారు. అంటే పవన్‌కు అంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఫాలోయింగ్ ఉంది గాని..ఓట్లు మాత్రం రావట్లేదనే అసంతృప్తి పవన్‌కు ఎక్కువ ఉంది. తన వెనుక తిరిగేవారే తనకు ఓట్లు వేయట్లేదు. ఆ విషయంపై పలుమార్లు పవన్ సైతం ప్రస్తావించారు. సభలు పెడితే వేలాది మంది వస్తారని కానీ ఓట్లు మాత్రం […]

కంచుకోటలో ఎన్‌ఆర్‌ఐ చిచ్చు..బాబు తేలుస్తారా?

ఈ మధ్య టీడీపీలో ఎన్‌ఆర్‌ఐల హవా ఎక్కువైంది. సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..చాలా చోట్ల సీట్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్‌లో కన్ఫ్యూజన్ ఉంది. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..కానీ అక్కడ్ ఆయనకు పోటీగా ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో సీటు కోసం కూడా […]