2002లో హాయ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఆర్యన్ రాజేష్. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ సినీ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆర్యన్ రాజేష్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస సినిమాల్లో నటించి సక్సెస్ సాధించిన రాజేష్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత కాలానికి ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్లు కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇలా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన రాజేష్ మళ్లీ వినయ విధేయ రామ సినిమాతో […]
Category: Latest News
ఆ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన మృణాల్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సీతారామం మూవీతో ఓవర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయింది. చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న` మూవీలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో ఓ మూవీకి కమిట్ అయింది. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతున్న `ఆర్సీ 16`లోనూ మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఈ […]
ఆ మాటకు కోపంతో కీర్తి పీక పట్టుకున్న చిరంజీవి.. భోళా సెట్స్ లో ఇంత రచ్చ జరిగిందా?
మెగాస్టార్ చిరంజీవి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తొలిసారి `భోళా శంకర్` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వమించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. చిరంజీవి చెల్లెలు పాత్రను కీర్తి సురేష్ పోషించింది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఆగస్టు 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఇకపోతే ఇటీవల బయటకు వచ్చిన `జాం […]
కీర్తి సురేష్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మరి అంత తక్కువా..?
ప్రస్తుతం దక్షిణాది భారత దేశంలో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.. ఒకవైపు హీరోయిన్ గా పలు లేని ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. […]
రీమేక్స్ విషయంలో విమర్శకులకు చిరంజీవి స్ట్రోంగ్ కౌంటర్.. ఒక్కొక్కరికీ ఇచ్చిపడేశాడు!
మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం నుంచి వరుస రీమేక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన చిత్రాల్లో సగం రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఈ విషయంపై చాలా మంది ఆయన్ను విమర్శించారు. చిరంజీవి రీమేక్ చిత్రాలపై మక్కువ చూపటం పట్ల మెగా ఫ్యాన్స్ సైతం కలవరపడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై చిరంజీవి స్పందించారు. విమర్శకులకు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి […]
వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]
తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక […]
నాగార్జునకు బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్సలు గెస్ చెయ్యలేరు!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా నాగార్జున సూపర్ సక్సెస్ అయ్యారు. మన్మథుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అన్ని జోనర్లను టచ్ చేస్తూ సినిమాలు చేశాడు. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ ఎంతో మందికి తన వంతు సాయం అందించారు. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు నాగార్జున ఎప్పుడూ దూరంగా […]
గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తం ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం. గద్దర్ పీపుల్ వార్ ,మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో తన గలంతో ఎంతోమంది కోట్లాదిమంది ప్రేక్షకులను సైతం ఉత్తేజపరిచేలా చేశారు. […]