రాపాకకు టీడీపీ ఆఫర్..పక్కా స్క్రిప్ట్ అంటా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నలుగురుని చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేశారు గాని అందులో నిజాలు […]

సజ్జలతోనే వైసీపీకి చిక్కులు..రెబల్స్ టార్గెట్!

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి.వైసీపీ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో  ఆ నలుగురు మరింత రిలాక్స్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిందని ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 […]

నెల్లూరులో టీడీపీకి ఊపు..ఆధిక్యం వస్తుందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీకి పెద్ద బలం లేదు..గత నాలుగు ఎన్నికల నుంచి మంచి ఫలితాలు సాధించలేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాంటి పరిస్తితులని నుంచి టి‌డి‌పి ఇప్పుడు పుంజుకుంటుంది. నెల్లూరులో పలు […]

ఎమ్మెల్యేల కొనుగోలు..నీతులు ఎవరికి?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి అనూహ్యంగా 23 ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగగా..వైసీపీ 7 గురు అభ్యర్ధులని బరిలో దింపింది..టీడీపీ ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది..అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇక వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు. దీంతో వైసీపీ బలం […]

జగ్గంపేటలో జ్యోతుల జోష్..ఈ సారి వైసీపీకి చెక్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జోష్ పెరుగుతుంది. వరుస ఓటములతో కుదలైన పార్టీకి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కొత్త ఊపుని తీసుకొస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగానే జ్యోతుల ముందుకెళుతున్నారు. అసలు జగ్గంపేటలో టి‌డి‌పి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే జ్యోతుల నెహ్రూ అప్పటిలో టి‌డి‌పి నుంచి వరుసగా గెలిచారు. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇటు జ్యోతుల మాత్రం ప్రజారాజ్యంలోకి […]

 వైసీపీకి దెబ్బపై దెబ్బ..డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ఉంటే ఎప్పుడొకప్పుడు దెబ్బ తినక తప్పదు..ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి అదే పరిస్తితి ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమకు అసలు తిరుగులేదనే విధంగానే ముందుకెళుతుంది. అలాగే ఏ ఎన్నిక చూసిన వైసీపీదే గెలుపు కావడంతో ఇంకా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గలేదు. అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ విహారం చేశారు. ఏ ఉపఎన్నిక వచ్చిన వైసీపీదే గెలుపు. […]

టీడీపీలోకి కోటంరెడ్డి తమ్ముడు..రూరల్‌లో ఫస్ట్ ఛాన్స్!

వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వలసలు జోరు అందుకునేలా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని కాదని కొందరు నేతలు టి‌డి‌పి వైపుకు వస్తున్నారు. అంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పికి దగ్గరైన విషయం తెలిసిందే. వైసీపీలో తనపై నిఘా పెట్టడం, ఫోన్లు ట్యాప్ చేయడం, […]

 అటు నలుగురు..ఇటు నలుగురు..టీడీపీ లెవెల్ చేసిందా!

మొత్తానికి తమ పార్టీ నుంచి జంప్ అయిపోయిన నలుగురు ఎమ్మెల్యేలకు కౌంటరుగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని టి‌డి‌పి లాగిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు..వైసీపీ అధికార బలానికి తల వంచక తప్పలేదు. ఈ క్రమంలో వరుసపెట్టి నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పి బలం 19కు చేరుకుంది. అయితే 19 లో కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు […]

సైకిల్ సైలెంట్ విక్టరీ..బాబు ప్లాన్ ఎప్పటిది!

ఏపీ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది..ఇన్నాళ్లు విజయాలకు దూరమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలు వస్తున్నాయి. ఇటీవలే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన టి‌డి‌పి..తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో అధికార బలాన్ని ఎంత ఉపయిగించిన వైసీపీకి విజయం దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అలాగే పి‌డి‌ఎఫ్ తో రెండు ప్రాధాన్యత ఓటుపై అవగాహన పెట్టుకుని అనూహ్యంగా గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే […]