తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది అనే వార్తలు అపుడే మొదలయ్యాయి.అందుకే బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసారని ఎన్టీఆర్ ఫాన్స్ కెసిఆర్...
ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయినట్లేనా..? ఇక అక్కడ ఆ పార్టీ పుంజుకోవడం అసాధ్యమేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడర్ ఉన్నా నేతలు హ్యాండివ్వడంతో ఆ లోటును...
వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్షాల నుంచి వస్తున్న సెగ కంటే .. సొంత పార్టీ నాయకులు, నమ్ముకున్న నేతల నుంచి వస్తున్న సెగలు.. పొగలు పెరిగిపోతున్నాయి. ఇది ఆయనను రాజకీయంగానే కాకుండా.....
ఔను.. ఇదే విషయం ఆసక్తిగా మారింది. వైసీపీలో గుసగుస పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి.. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారని.. పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది....