ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి...
తెలంగాణలో క్షణంక్షణం ఉత్కంఠగా మారుతోన్న రాజకీయాల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కూడా పడింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసి బీజేపీ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి...
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయకులకే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బల మైన ప్రజాభిమానం.. భారీ సంఖ్యలో సీట్లు ఉన్న పార్టీ మళ్లీ ఆ ప్రభావం నిలుపుకునేలా.. ప్రజల నుంచి...