దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూతన్ ప్రసాద్ డైలాగ్! అప్పట్లో ఇది పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అనుకోవాల్సి వస్తోందట! పశ్చిమ గోదావరిలో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్రబాబుని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిసరన గళం వినిపిస్తున్నారు. మొన్నటి వరకు భీమవరం పరిసర ప్రాంతాలకే పరిమితం అయిన ఈ ఆందోళన ఇప్పుడు […]
Year: 2016
కేసీఆర్ సత్తాకు..ఈ సమస్యలే పెద్ద సవాల్
సంపన్న రాష్ట్రం ఏంటి? సమస్యలేంటని ఆశ్చర్యంగా ఉందా? ఉమ్మడి రాష్ట్ర విభజనతో సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన విషయం తెలిసిందే. 2014-15 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రూ.7500 కోట్ల మిగులు బడ్జెట్తో పాలనను ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సంఘమే స్పష్టం చేసింది. దీంతో దేశంలో గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప్రభుత్వం డబ్బుల విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తోందా? అంటే అందరూ తెల్లమొహం […]
బాబుకు మరో తలనొప్పి తప్పదా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో తలనొప్పి తప్పేలా లేదు! కాపుల రిజర్వేషన్ రూపంలో ఇప్పటికే చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు తాజా గా మరోసారి సత్యాగ్రహ పాదయాత్ర రూపంలో ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండేళ్లకాలం పూర్తయిపోయినా.. ఇప్పటి వరకు చంద్రబాబు తన హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. ముద్రగడ ఆరోపించడమే కాకుండా […]
తెలంగాణ ప్రభుత్వంలో చంద్రబాబు వేగులు
రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే […]
ఆ ఇద్దరు ఏపీ మంత్రుల మౌనం వెనక
పాలిటిక్స్లో హేమాహేమీలైన నేతలు మౌనంగా ఉంటే.. దానర్థం ఏమై ఉంటుంది? ఎంతో చలాకీగా ఉండాల్సిన నేతలు చేతులు ముడుచుకుని కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ సమాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్లోకి ఎంటరైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గత కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవడమే కాకుండా, చేతులు కట్టేసుకుని మౌనంగా ఉన్నారట. తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై కనీసం సమీక్షలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. ఇక, జిల్లా నుంచి […]
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దని తీర్మానం
రాజకీయాల్లో నేతలు ప్రజలకు హామీలివ్వడం… వాటిలో కొన్నింటిని నెరవేర్చలేకపోవడం, దాంతో ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడు ఆ ప్రజాప్రతినిధుల్ని నిలదీయడం సర్వసాధారణంగా జరిగేదే… అయితే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే తోనే తమలో ఎవరూ మాట్లాడకూడదని, ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి గట్టిగా తీర్మానం చేసుకున్న విషయం తెలిస్తే కాస్త వింతగానూ, విచిత్రంగానూ ఉంటుంది కదా..! నిజమే..వినడానికి ఆశ్చర్యంగానూ , అక్కడి ప్రజల చైతన్యం చూస్తే మరో పక్క ఆనందంగానూ అనిపిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇటీవల […]
స్నేహితుడితో జగన్కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్
తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కొంతకాలంగా క్రియాశీలక పాత్రను పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే… లోకేష్కు మంత్రి పదవినిచ్చి పాలనలో మరింత ముఖ్య పాత్ర వహించే అవకాశం ఇవ్వాలని ఇటీవల పార్టీ నుంచి గట్టి డిమాండే వచ్చినా… ప్రత్యర్థుల విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం ఇష్టం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రస్తుతానికి పార్టీ నేతలకు సర్ది చెప్పి ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలనాటికి అధికారం […]
2019 ఎన్నికల్లో గెలుపునకు జగన్ వ్యూహం ఇదే
ఏపీలోని ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిపరిస్థితిలోనూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2014లోనే అత్యధిక మెజారిటీతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేషణలు, సర్వేలు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ సవారీ చేయడానికి, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అటు బీజేపీతో […]
ఏపీ రాజధానిలో టీడీపీతో బీజేపీ కటిఫ్
2014 నుంచి మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మధ్య రానురాను కొన్ని విషయాల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక, ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింతగా ఇరు పార్టీల నేతల మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే విజయవాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక, ఇప్పుడు ఇదే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో గుంటూరు బీజేపీ నేతలు మరింతగా కారాలు మిరియాలు నూరడంతోపాటు అసలు టీడీపీతోనే కటీఫ్ చెప్పేందుకు […]