ప్రొద్దుటూరులో లోకేష్ సంచలనం..టీడీపీకి అడ్వాంటేజ్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రతో వెళుతూ ప్రజలని కలుస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు ప్రజల మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ సభలకు జనం బాగానే వస్తున్నారు. దీంతో ప్రజల్లో లోకేష్ బలం పెరిగినట్లే కనిపిస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ పార్టీకి బలం పెరుగుతుంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అక్కడ లోకేష్ పాదయాత్రకు వైసీపీ ఇబ్బందులు పెట్టే […]

ప్రొద్దుటూరులో లోకేష్..తమ్ముళ్ళ రచ్చ..సీటు తేలుస్తారా?

ఉమ్మడి కడప జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కడపలోని జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకుని ప్రొద్దుటూరులో మొదలైంది. అయితే లోకేష్ పాదయాత్ర జరిగే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి కాస్త జోష్ వస్తుంది. అలాగే ఎక్కడకక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్ధులని సైతం లోకేష్ దాదాపు ఖరారు చేస్తున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పెద్ద పోటీ లేదు. కానీ ఇప్పుడు ప్రొద్దుటూరులో మాత్రం పోటీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ సీనియర్, జూనియర్ నాయకుల […]

జమ్మలమడుగులో టీడీపీకి అడ్వాంటేజ్..కానీ వైసీపీతో కష్టమే.!

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే నియోజకవర్గాలు లేవనే చెప్పాలి..గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటడం లేదు..కానీ అంతకముందు జిల్లాలో టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. అలా మంచి విజయాలు సాధించిన స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పవచ్చు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టి‌డి‌పి గెలిచింది. మూడుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గెలిచారు. 2004 నుంచి అక్కడ సీన్ రివర్స్ అయింది..2004, 2009 […]

కడప కోటలోకి లోకేష్..టీడీపీకి ఛాన్స్ ఉంటుందా?

యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు తెలుసుకుంటూ, అండగా నిలబడుతున్నారు. ప్రజలతో మమేకమవుతుండటంతో లోకేష్‌కు ప్రజల నుంచి మద్ధతు కూడా వస్తుంది. మొదట్లో లోకేష్ పాదయాత్రకు పెద్దగా ప్రజాధరణ రాలేదు..కానీ నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అలాగే తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు […]

లోకేష్ స్కెచ్..వైసీపీకి టెన్షన్..సీట్ల కోసం తిప్పలు.!

లోకేష్ పాదయాత్రతో వైసీపీ టెన్షన్ పడుతుందా? లోకేష్ ఎక్కడకక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ భూ కబ్జా ఆరోపణలు అంశంలో వైసీపీకి ఇబ్బందిగా మారిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తే అదే నిజమనిస్తుంది. పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రజా మద్ధతు పెంచుకుంటూనే..మరోవైపు వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారని, […]

కర్నూలుపై లోకేష్ ఫోకస్..టీడీపీ స్వీప్ అయ్యేలా..కానీ.!

ఓ వైపు పాదయాత్ర చేస్తూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై లోకేష్ ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ వస్తున్న లోకేష్..అందరి సమస్యలు తెలుసుకుంటూ..ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కీలకమైన స్థానాల్లో టి‌డి‌పికి పట్టు పెరిగేలా లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ […]

పల్లెపై పట్టు..వాలంటీర్లు కొనసాగింపు..లోకేష్ స్కెచ్.!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రూరల్ ప్రాంతాల్లో సత్తా చాటింది..టోటల్ గా స్వీప్ చేసింది. అయితే ఇపుడుప్పుడే సీన్ మారుతుంది..రూరల్ ప్రాంతాల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. దీంతో టి‌డి‌పి బలపడుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పక్కగా రూరల్ ప్రాంతాల్లోనే సాగుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టి‌డి‌పి బలం […]

కర్నూలులో హైకోర్టు..జగన్ ఎత్తులకు లోకేష్ చెక్..కొత్త హామీ.!

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టి‌డి‌పి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది […]

లోకేష్@ 1000..సక్సెస్ అయినట్లేనా.!

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది..ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైనప్పుడు పరిస్తితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్తితి ఏంటి? అనేది చూసుకుంటే. కుప్పంలో మొదలైంది కాబట్టి..మొదట భారీగానే టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి. ఆ తర్వాత నుంచి జిల్లాలో పాదయాత్ర కొనసాగింది..కానీ అనుకున్న మేర ప్రజా మద్ధతు రాలేదు. అయితే నిదానంగా లోకేష్ […]