ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం టిడిపి గట్టిగానే కష్టపడుతుంది. గత రెండు ఎన్నికల నుంచి అక్కడ టిడిపి గెలవడం లేదు. రెండుసార్లు చాలా స్వల్ప...
ఏపీ బీజేపీలో పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది..జనసేనతో పొత్తుకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల తర్వాత బిజేపి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని ఏనాడూ కూడా...
ఇటీవలే స్థానిక సంస్థల కోటా, టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ప్రైవేట్ టీచర్లకు కూడా...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపి పోటాపోటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ జిల్లాలో రెండు పార్టీలకు సమాన బలం ఉంది..గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవాలని టిడిపి చూస్తుంది. అమరావతి ప్రభావం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం లాంటి అంశాలు టిడిపికి బాగా కలిసొస్తున్నాయి. గత ఎన్నికల్లో...
ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి మాత్రం ఊహించని షాకులు తగిలేలా ఉన్నాయి..గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ ఉండటం వల్ల ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది గాని..ఈ సారి మ్యాజిక్ ఫిగర్...
దమ్ముంటే 175 స్థానాల్లో టిడిపి, జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలి..అసలు అలా పోటీ చేసే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? అని జగన్ పదే పదే సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే....
రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి...
మొత్తానికి బీజేపీ-జనసేన పొత్తు పెటాకులు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు...
ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాలు టిడిపికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే...
ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం...
ఏపీలో ప్రతిపక్ష టిడిపి దూకుడు పెంచింది. వరుసగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉంది..ఇంతకాలం విజయాలకు దూరమైన టీడీపీకి..ఈ విజయాలు కొత్త ఊపుని తీసుకొచ్చాయనే చెప్పాలి....
రాజకీయాల్లో ఎలాంటి పరిస్తితులునైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ బాగా కష్టపడుతున్నారు. వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న మాట...
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే పొత్తు ఉండేలా ఉంది. అయితే పొత్తుకు అధినేతలు రెడీగా ఉన్నా..రెండు పార్టీల కార్యకర్తలు రెడీగా...
ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉండగానే..ఇప్పటినుంచే టిడిపి అధినేత చంద్రబాబు..పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ముందు నుంచే...