ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ బోల్డ్ క బాప్ అనే రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తున్నారు . ఎంతలా అంటే ట్రెడిషనల్ బ్యూటీ సైతం అలా ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్స్ ను చూసి వాళ్ళు చేస్తే తప్పు లేదా ..? మేం చేస్తే తప్పా..? అని వీళ్ళు కూడా అదే విధంగా చేసే స్థాయికి మారిపోతున్నారు . రీసెంట్ గా అదే లిస్టులోకి వస్తుంది కీర్తి సురేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ ఐటమ్ బాంబ్ గా కొనసాగుతుంది.
ట్రెడిషనల్ బ్యూటీ అయినప్పటికీ అక్కడికి వెళ్ళాక తనదైన స్టైల్ లో ఆఫర్స్ దక్కించుకుంటుంది . మరి ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు పద్ధతిగా ఉన్న కీర్తి.. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళగానే పూర్తిగా బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఓకే చేసిందట . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నార్త్ హీరోతో లిప్ లాక్ సీన్లో నటించబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించడానికి ఓకే చేసిందట.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమాలో ముద్దు సీన్స్ లో కూడా నటిస్తాను అంటూ ఓకే చేసిందట . డైరెక్టర్ బలవంతం చేయడం కారణంగానే ఇలా చేసింది అని అనుకున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆమె దానికి ఎక్స్ట్రాగా డబ్బులు కూడా ఛార్జ్ చేస్తుందట . సర్కారు వారి పాట సినిమాతో మహేష్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ విధంగా డబ్బు కోసం చేస్తుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!