బాల‌య్య‌-చంద్ర‌బాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెన‌క క‌థేంటి…!

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఇరుకున పెట్టాల‌నే విష‌యంలో నాయ‌కులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఈ విష‌యంలో నాయ‌కులు చేసే విన్యాసం బూమ‌రాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘ‌ట నే.. వైసీపీ విష‌యంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్య‌క్ర‌మానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయ‌కులు.. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే ప‌ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు కార్య‌క్ర‌మాలు […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

శివాజీ సర్వే..పులివెందులలో కష్టపడాలట!

ఏపీ రాజకీయాల్లో నటుడు శివాజీ ఎప్పుడు ఏదొక విచిత్రమైన అంశాన్నే తెరపైకి తెస్తూ ఉంటారు..అసలు ఈయన రాజకీయం ఎవరి కోసం అనేది క్లారిటీ ఉండదు. కొన్ని రోజులు టీవీ డిబేట్లలో కనిపించి హడావిడి చేస్తారు…మళ్ళీ తర్వాత అడ్రెస్ లేకుండా వెళ్లిపోతారు. కమ్మ వర్గానికి చెందిన శివాజీ…పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి..ఏదొకరకంగా టీడీపీని మళ్ళీ గెలిపించడానికి మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా పరోక్షంగా టీడీపీ కోసం పనిచేస్తున్న […]

రాప్తాడు రాజకీయం…నిలిచేదెవరు?

రాప్తాడు రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతుంది…రాష్ట్ర స్థాయిలో రాప్తాడు రాజకీయం హైలైట్ అవుతుంది..అక్కడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ ల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది…రెండు పార్టీల మధ్య రాజకీయం కాస్త…ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…గతలో రవీంద్ర..ఆ తర్వాత పరిటాల సునీతమ్మ అక్కడ సత్తా చాటారు. ఇక వరుసగా ప్రకాష్ పోటీ చేస్తూ ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రకాష్ రెడ్డికి విజయం […]

కమ్మ ‘ఫ్యాన్స్’ ఇక దూరమే!

ఏపీ రాజకీయాలపై కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రధాన పార్టీల అధ్యక్షులు ఈ కులాలకు సంబంధించిన నాయకులు కావడం వల్ల…ఆయా వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు కమ్మ వర్గం, జగన్ రెడ్డి వర్గం కావడంతో…టీడీపీకి కమ్మ వర్గం అనుకూలంగా, వైసీపీకి రెడ్డి వర్గం అనుకూలంగా ఉంటుంది. అయితే వైసీపీకి మద్ధతు ఇచ్చే కమ్మ వారు ఉన్నారు…టీడీపీకి సపోర్ట్ ఇచ్చే రెడ్డి వర్గం వారు ఉన్నారు. కానీ గత […]

ఆళ్ళకు సీటు కూడా డౌటేనా?

ఈ మధ్య మంగళగిరిలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో నారా లోకేష్ ని మళ్ళీ ఓడించడానికి వైసీపీ సరికొత్త ఎత్తులతో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి లోకేష్ ని ఓడించడానికి బీసీ కార్డు వాడటానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన లోకేష్…వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు..టీడీపీపై వ్యతిరేకత. జగన్ వేవ్, ఆళ్ళకు ప్రజల మనిషి అనే పేరు ఉండటం…ఇలాంటి కారణాల వల్ల […]

సర్వే కిటుకు..అందుకే వైసీపీ హవా!

ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే అధికారమని వైసీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అవును సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది…ఇటీవల వచ్చిన ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే ఇండియా టుడే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]

కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్‌… ప‌ద‌వికి రాజీనామా చేసిన కీల‌క‌నేత‌..

కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ య‌ల‌మంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెన‌మలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్క‌డ‌ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ‌ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]