బన్నీ ముందే రెచ్చిపోయిన స్టార్ సిస్టర్స్.. ఏం చేసారో చూడండి..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వీడియో వైరల్ గా మారింది. అదే ఇద్దరు కన్నడ బ్యూటీస్ ఒకే స్టేజిపై అదిరిపోయే పాటకు స్టెప్పులు వేయడం. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీస్ షేక్ అయింది . సోషల్ మీడియా షాక్ అయింది. ఎస్ రీసెంట్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా, కృత్తి శెట్టి ఒకే వేదికపై మెరిసారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరినీ డాన్స్ చేయమంటూ కోరగా ఇద్దరు పుష్ప సినిమాలోని రారా స్వామి అంటూ పాటకు డాన్స్ చేశారు .ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు డాన్స్ ని చూసి బన్నీ పడి పడి నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీసెంట్ గా సాక్షి ఎక్స లెన్స్ అవార్డు వేడుకల్లో ఇద్దరు కన్నడ సిస్టర్స్ గా పిలుచుకునే రష్మిక మందన్నా, కృతశెట్టి హాజరయ్యారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాకు బోలెడు అవార్డులు వచ్చాయి . కాగా స్టేజిపై తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరు హాట్ బ్యూటీస్ ను స్టేజ్ పైకి పిలిపించి పుష్ప సినిమాలో బ్లాక్ బస్టర్ హీట్ అయిన సామీ సామి పాటకు డాన్స్ చేయించారు .

అయితే రష్మిక మందన ,కృతి శెట్టి ఏమాత్రం జోరు తగ్గకుండా ఇద్దరు తమదైన స్టైల్ లో హాట్ స్టెప్స్ వేసి మెప్పించారు. ఇక ఇద్దరు స్టెప్స్ అక్కడే ఉన్న అల్లు అర్జున్ చూసి పడి పడి నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు రెడ్ గాగ్రా తో రష్మిక ,ట్రెడిషనల్ లెహంగాతో కృతి శెట్టి ఇద్దరు అందాలతో అక్కడున్న కుర్రాలను మతులు పోగొట్టారు. ఈ అవార్డు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కృతి శెట్టి . ఈ క్రమంలోని ఇద్దరు వేసిన డాన్స్ కూడా క్రేజీగా మారింది . మరి చూడాలి కృతి శెట్టి డాన్స్ చూసిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో ఏమన్నా అవకాశం ఇస్తారో లేదో..?