పాక్ పరువు తీసిన కోహ్లీ..మాట నిలబెట్టుకున్న అనుష్క..!!

రీసెంట్గా జరిగిన టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే . నిజానికి అసలు ఇండియా ఓడిపోతుందని అంత అనుకున్నారు ..కానీ వన్ మాన్ ఆర్మీల కోహ్లీ ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగానే ఇండియా ఇంతటి ఘన విజయం అందుకుంది అన్న విషయం మనకు తెలిసిందే. కాగా ఈ ఒక్క కారణంతో ఇన్నాళ్లు కోహ్లీ ని ట్రోల్ చేసిన జనాలు అందరూ.. ఇప్పుడు ఆయనని హీరోలా చూస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్ […]

మరో సిరీస్ ను గెలుచుకోవటానికి.. సిద్ధమవుతున్న భారత్…!

ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ ను గెలుచుకున్న భారత్.. ప్రస్తుతం తన తర్వాత సిరీస్ లకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ముందు చివరిగా దక్షిణాఫ్రికా తో మూడు టి20 మ్యాచ్లను భారత్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ను కూడా భారీ విజయంతో టి20 వరల్డ్ కప్ కు వెళ్లాలని టీమిండియా సన్నాహాలు చేస్తుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను […]

ఇండియాతో టీ 20 సీరిస్‌.. కంగారుల‌కు కోలుకోలేని దెబ్బ‌…!

అక్టోబర్ లో మొదలుకానున్న టి20 వరల్డ్‌కప్‌-2022కు ముందు ఈనెల 20 నుంచి జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టి 20 సిరీస్ కు ముందే ఆస్ట్రేలియా కి గట్టి షాకే తగిలింది. ఆస్ట్రేలియా టీంలో కీలకమైన ముగ్గురు ప్లేయర్లకి గాయాల కారణంగా వారు ఈ సిరీస్ కి దూరమయ్యారు. టీం ఇండియాతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తన టీమ్‌ను ప్రకటించింది. ఈ టీంలో […]

T20 World Cup 2022: టీం ఇండియాకు అదిరిపోయే గుడ్ న్యూస్‌

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్‌-2022కు ముందు టీమిండియాకు ఆసియా క‌ప్ ఆడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గాయంతో భార‌త స్టార్ పాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఆసియాక‌ప్‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. గాయంతో బాధ‌ప‌డుతోన్న బుమ్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు టీ20 ప్రపచంకప్‌కు కూడా అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు టాక్‌? తాజాగా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. […]

హిట్ మ్యాన్ కి జరిమానా… ఎందుకో తెలుసా..?

చెపాక్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయి పై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన, అమిత్‌ మిశ్రా అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ స్లో ఓవర్‌ రేట్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబయికి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో […]