వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టిడిపి-జనసేన-బిజేపి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజేపితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టిడిపి..బిజేపితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]
Tag: Janasena
ఏపీ రాజకీయాల్లో సడెన్ ఛేంజ్..పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి NTR ని దింపుతున్నారా..!? కలవరపెడుతున్న కొత్త ఫ్లెక్సీ..!!
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు టిడిపి – వైసిపిల మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు రాజకీయాలలో టాప్ పొజిషంగా ఉన్న ఏ టిడిపి – వైసిపి పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు జన సైనికులు . […]
పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి. అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా […]
పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?
జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్ని కలిశారు. ఈయన […]
జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!
వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టిడిపితో పొత్తు […]
ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారహి యాత్ర […]
గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టిడిపి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టిడిపి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టిడిపి-జనసేన కలిసి ఉంటే […]
తిరుపతికి పవన్..సీఐ అంజుపై చర్యలు?
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె అధికార వైసీపీకి అండగా ఉంటూ..ప్రతిపక్షాలు ఏమైనా నిరసనలు తెలియజేస్తే వారిని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య నిరసన తెలియజేస్తున్న టిడిపి కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఇక తాజాగా […]
తణుకుపై జనసేన పట్టు..టీడీపీ వదులుకునే ఛాన్స్ లేదు.!
తణుకు నియోజకవర్గం టిడిపికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. 1983 టూ 1999 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచింది. 2004, 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. 2019 లో మళ్ళీ ఓడిపోయింది. 2019లో చాలా స్వల్ప మెజారిటీ తేడాతో టిడిపి ఓడింది. వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేయగా, టిడిపి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి గెలిచారు. […]