ఢిల్లీలో పవన్..మొన్న జగన్..కమలం ఎత్తులు!

ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా..ఆ రాజకీయాలని అటు మార్చడంలో మాత్రం బి‌జే‌పికి ఆడే గేమ్ వేరుగా ఉందని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ రాజకీయాలని బి‌జే‌పి ప్రభావితం చేస్తుంది. పైగా రాష్ట్రంలో అన్నీ పార్టీలు బి‌జే‌పి చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టి‌డి‌పి, జనసేన ఇలా ప్రధాన పార్టీలు బి‌జే‌పిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నాయి. ఇదే అడ్వాంటేజ్ గా బి‌జే‌పి..రాష్ట్ర రాజకీయాలతో ఆడేసుకుంటూ..తమకు కావల్సిన విధంగ రాజకీయం నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ నేతలతో […]

అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!

ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బి‌జే‌పికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బి‌జే‌పికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బి‌జే‌పి మద్ధతు పలికిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బి‌జే‌పి అమరావతి నినాదం […]

బీజేపీలో పవన్ కల్లోలం..పొత్తుపై రచ్చ!

ఏపీ బీజేపీలో పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది..జనసేనతో పొత్తుకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల తర్వాత బి‌జే‌పి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని ఏనాడూ కూడా వారు కలిసి పనిచేయలేదు. పదే పదే కలిసి పనిచేద్దామని పవన్ పిలుపునిచ్చిన ఏపీ బి‌జే‌పి నేతలు ముందుకు రాలేదు. ఆ విషయాన్ని పవన్ పలుమార్లు చెప్పారు. కేంద్రంలో ఉన్న నాయకులు సహకరిస్తున్నారు గాని..రాష్ట్రంలో ఉన్న నాయకులు సహకరించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం […]

కమలానికి కల్యాణ్ హ్యాండ్..జంపింగులు షురూ!

మొత్తానికి బీజేపీ-జనసేన పొత్తు పెటాకులు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు ఉంది గాని..ఎప్పుడు కలిసి పనిచేయలేదు. బి‌జే‌పి దాదాపు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందనే ఆరోపణలు తెచ్చుకుంది. బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టి‌డి‌పినే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. దీంతో ప్రజలు వైసీపీ-బి‌జే‌పి దగ్గరగా ఉన్నాయని భావించే […]

బీజేపీలోకి నల్లారి..ఒక్క ఓటే వస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తాజాగా రాజీనామా చేశారు. ఇక కిరణ్..బి‌జే‌పిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బి‌జే‌పి అధిష్టానంతో అన్నీ చర్చలు జరిగాయని..రేపో మాపో అధికారికంగా బి‌జే‌పిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బి‌జే‌పిలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ […]

 తెలంగాణ ఎన్నికల్లో సినీ నటులు..వారికి ఛాన్స్ లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు […]

బీజేపీలో వెయిటింగ్ లిస్ట్..బాబు ఆఫర్ కోసమేనా?

ఏపీ బీజేపీకి వరుస షాకులు తగలనున్నాయి. టి‌డి‌పితో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బి‌జే‌పిని వీడటానికి నేతలు రెడీగా ఉన్నారంటే? ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా ఏపీ లో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేని సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో బి‌జే‌పి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటుందేమో..అప్పుడు […]

జగన్‌ని వదలని బీజేపీ..వైసీపీ వివాదాస్పదం!

మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలశివుడుకు జగన్ పాలు తాగిస్తున్న ఫోటోపై పెద్ద రచ్చ జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికార సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. “  అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.” “ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అంటూ పోస్టు పెట్టారు. అయితే అలా జగన్ పాలు తాగిస్తున్నట్లు ఫోటో పెట్టడంపై ఏపీ […]

ఆ రివ‌ర్స్‌ లాజిక్ జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న ప‌రిణామా ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే నాయ‌కులు.. ప్ర‌తికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుప‌డే నేత‌లు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజ‌కీయాల్లో లాజిక్కుల‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి ఒక కీల‌క విష‌యాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నిక‌ల్లో 23 స్థానాలు రావ‌డానికి సంబంధించి జ‌గ‌న్ చెప్పిన లాజిక్ అంద‌రికీ తెలిసిందే. […]